గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులకు నేటి నుంచి ఏపీపీఎస్సీ మంచి అవకాశం కల్పించింది. గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు వారి జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది.అభ్యర్థులకు జోన్, జిల్లాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 4 నుంచి 10వ తేదీ వరకు వాటిని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మహిళలకు కేటాయించిన పోస్టులకు తగినంత మహిళా అభ్యర్థులు లేకపోతే, ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయిస్తారని తెలుస్తుంది.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More
































