25వేలకు పైగా టీచర్ల ఉద్యోగాలు రద్దు.. తీసుకున్న జీతం వడ్డీతో కట్టాలని హైకోర్టు తీర్పు
పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై...