Reasons For Tooth Decay: పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? కారణం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!

Causes Tooth Decay: మన శరీరంలో దంతాలు ఆరోగ్యంతో మనకు భవిష్యత్తులో 75 శాతం జబ్బులను నయం చేయవచ్చు. ఈ క్రమంలో దంత ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యం. దంతాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ...

Continue reading

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..

WhatsApp Sensational Comments: వాట్సాప్ సంచలన కామెంట్స్ చేసింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను రద్దు చేయాలనుకుంటే భారత్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోతామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు ...

Continue reading

స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్‌ వ్యవహారంపై దుమారం..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని కిడ్నాప్‌ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విష...

Continue reading

ఆ ప్రకటనలపై LIC ఆందోళన.. ప్రజలకు తీవ్ర హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన!

LIC Public Notice: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బుధవారం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దేశ ప్రజలకు తీవ్ర హెచ్చరికల...

Continue reading

PM Kisan Yojana 2024 : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!

PM Kisan Yojana 2024 : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ...

Continue reading

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు..!

అదేంటి.. పెరుగు, బెల్లం కలిపి తింటారా..? అనే చాలా మంది వింతగా భావించవచ్చు.. కానీ, నిజానికి పెరుగుతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.....

Continue reading

Chandrababu: పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి

అమరావతి: పింఛన్‌దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ...

Continue reading

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీనియర్‌ ఐ...

Continue reading

బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద

అనంతపురం: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోత...

Continue reading

Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రూ.20కే భోజనం

దూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇప్పటికి కూడా రైల్వేనే బెస్ట్‌ ఆప్షన్‌. ధర తక్కువ.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చూసుకునే వారు రైల్వేకే ఓటేస్తారు. బస్‌ టికెట్‌ ధరతో పోలిస్తే.. చాలా...

Continue reading