ఉద్యోగుల బదిలీ గడువు పొడిగింపుపై జీవో

ద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీ పొడిగింపుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


10వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.