ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు – మరో 15 రోజులు ఛాన్స్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కోసం మరో 15 రోజుల గడువు పొడిగించింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.


ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల గడువును పొడిగించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.