పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన మాణిక్ షా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో (Indo-Pak War) భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన సామ్ మాణిక్ షా (Sam Manekshaw) ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. 1971 యుద్ధం (1971 War) సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ (Yahya Khan)ఉన్నారు. భారత్, పాక్ విభజనకు ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్ మంచి స్నేహితులు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటూ వేర్వేరుగా లేవు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉండేది. ఆ సైన్యంలో మాణిక్ షా, యహ్యా ఖాన్ కలిసి పని చేశారు. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ సమయంలో మాణిక్ షాకు ఎరుపు రంగు బైక్ (Bike) ఉండేది. అది యహ్యా ఖాన్కి బాగా నచ్చింది. ఆ బైక్ను వెయ్యి రూపాయలకు మాణిక్ షా నుంచి యహ్యా ఖాన్ కొన్నారు. అయితే ఆ వెయ్యి రూపాయలు చెల్లించకుండా యహ్యా ఖాన్ విభజన తర్వాత పాకిస్తాన్ (Pakistan) వెళ్లిపోయారు.
1971నాటికి యహ్యా ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయిపోయారు. ఆ సమయానికి మాణిక్ షా భారత సైన్యానికి చీఫ్గా ఉన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)ను పాకిస్తాన్ నుంచి వేరు చేయడానికి యుద్ధం జరిగింది. మాణిక్ షా నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ఓడించింది. యుద్ధం అనంతరం మాణిక్ షా మాట్లాడుతూ.. “నా బైక్ ధర కోసం 24 ఏళ్లు ఎదురు చూశాను. యహ్యా ఖాన్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సగం దేశాన్ని ఇచ్చాడు“ అని కామెంట్ చేశారు.
Related News
Pakistan: చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చింది ఆ దేశం.
అందుకు మిలట...
Continue reading
Pakistan : పాకిస్థాన్లో ప్రాంతీయ వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. గత నెలలోనే పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన 11 మంది బలూచిస్థాన్లో మరణించారు. వీరిలో తొమ్మిది మంది పం...
Continue reading
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల మందికి పైగా సిమ్ కార్డులు బ్లాక్ కాబోతున్నాయి. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నంబర్లను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్య...
Continue reading
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్న...
Continue reading
దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్య...
Continue reading
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించి...
Continue reading
Toys : చైనీస్ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, యూరప్, ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు చైనీస్ బొమ్మలతో నిండి ఉన్నాయి. జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరంలో అంతర్జాతీయ టాయ...
Continue reading
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత ...
Continue reading
రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
న...
Continue reading
7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 31న డీఏ పెం...
Continue reading
Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ ష...
Continue reading
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ...
Continue reading