TTD కీలక నిర్ణయం

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


ఇవాళ్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని.. రాజకీయ నేతలు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.