ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదలపై ప్రభుత్వం కసరత్తు

 ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు త్వరలో గుడ్ న్యూస్ లభించింది. బకాయి డీఏ(DA)లు విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిపిందే.


అయితే త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం(Kutami Government) కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యకతన ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు ఒక డీఏ విడుదలపై చర్చించనున్నారు. మంత్రులు ఆమోద ముద్ర వేయగానే డీఏ విడుదల చేయనున్నారు. అయితే ఆదివారమే కేబినెట్ భేటీ జరిగింది. మళ్లీ వెంటనే కేబినెట్ భేటీ జరగనుండటంతో చర్చనీయాంశంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.