జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు.
టీడీపీ హయాం కన్నా ఎక్కువ రోడ్లేశామన్నారు. ఎంత అంటే 43వేల కోట్ల రోడ్లేశామన్నారు. అందరూ ఓహో అనుకున్నారు. కానీ రోడ్లవి అని అందరూ తర్వాత అయిన అడుగుతారని డౌట్ వచ్చిందేమో కానీ వెంటనే సర్దుకున్నారు. టీడీపీ హయంలో వర్షాలు పడలేదట.. కరువు అట.. తన పాలనలో వర్షాలు విచ్చలవిడిగా పడటం వల్ల రోడ్లు కొట్టుకుపోయాయట. అంటే జగన్ చెప్పిన దానికి అర్థం 43వేల కోట్లు పెట్టి రోడ్లేశారు కానీ వర్షాలకు కొట్టుకుపోయాయన్నమాట.
జగన్ రెడ్డి చెప్పిన ఈ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అవునా.. నిజంగా రోడ్లేశారా.. ఎప్పుడు అని అందరూ చెక్ చేసుకుంటున్నారు. వేసిన రోడ్డు మా ఊళ్లో ఎప్పుడు కొట్టుకుపోయిందా అని టెన్షన్ పడుతున్నారు. కామెడీ ఏమిటంటే.. ఇలా రోడ్లు కొట్టుకుపోవడం వల్లనే.. అభివృద్ధి నేది పెద్దగా కనిపించకపోవచ్చునని కూడా తీర్మానించారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పులు చేశారు.
అందులో ఓ పది శాతం సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యంక్ కు పంచారు. మిగతా డబ్బు ఏమైందో లెక్కలు చెప్పలేదు.
విచిత్రం ఏమిటంటే.. ఐదేళ్లుగా ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్, డీజిల్ పై రోడ్ల కోసం ఒక్కో రూపాయి ప్రత్యేకంగా వసూలు చేస్తూ వస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానిి ఆదాయం వచ్చింది. వాటిని కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టారు. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులు కూడా దారి మళ్లించారు. కానీ అప్పులు మాత్రం అలా మిగిలిపోయాయి. చెప్పుకోవడానికి మాత్రం రోడ్లు వేశారు.. వర్షాలకు కొట్టుకుపోయయంట.
వేంపల్లె : ‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్ ఎంపీ అభ...
మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష...
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర...
కడప, మే 04: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మ...
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపో...
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రతీ సభలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారం ల...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్...
Jagan Assets case new twist: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తి...
Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన..
మూడు రాజధాను...
సీఎం జగన్పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు.
ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలి...
జగన్ పై రాయి దాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అసలేం జరిగిందో తెలిసీతెలియక ముందు… " చంద్రబాబు " అంటూ బిగ్...
ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి చేశా...
వేంపల్లె : ‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్ ఎంపీ అభ...
మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష...
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర...
కడప, మే 04: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మ...
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపో...
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రతీ సభలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారం ల...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్...
Jagan Assets case new twist: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తి...
Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన..
మూడు రాజధాను...
సీఎం జగన్పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు.
ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలి...
జగన్ పై రాయి దాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అసలేం జరిగిందో తెలిసీతెలియక ముందు… " చంద్రబాబు " అంటూ బిగ్...
ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి చేశా...