Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల మందికి పైగా సిమ్ కార్డులు బ్లాక్ కాబోతున్నాయి. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నంబర్లను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిపై ఈ చర్య తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రసంగించిన ఒక రోజు తర్వాత ఈ చర్య తీసుకోబడింది.
కాగా, రియాద్లో జరిగిన గ్లోబల్ బాడీ ఫోరమ్లో ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పాకిస్తాన్ ఖర్చులను తగ్గించిందని అన్నారు. అంతే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేలా అనేక ఆర్థిక సంస్కరణలు చేశామన్నారు. ప్రభుత్వ వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల కస్టమర్లకు చెందిన సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ టెలికమ్యూనికేషన్ అథారిటీని కోరింది. ఎన్నో హెచ్చరికలు చేసినా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయని వారిపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇక, ఆదాయపు పన్నులు చెల్లించని 5 లక్షల 6 వేల మందిపై ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మే 15లోగా ఈ 5 లక్షల మందిపై చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరారు. దేశ ప్రజలు నిజాయితీగా పన్ను కట్టాల్సిన అవసరం ఉందని షాబాజ్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్లో 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం 45 లక్షల మంది మాత్రమే ఐటీఆర్ను దాఖలు చేయగా.. 2022లో ఆ సంఖ్య 59 లక్షలకు పైగా ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వ్యక్తులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు దిగడానికి ఇదే కారణం.
Related News
Pakistan : పాకిస్థాన్లో ప్రాంతీయ వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. గత నెలలోనే పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన 11 మంది బలూచిస్థాన్లో మరణించారు. వీరిలో తొమ్మిది మంది పం...
Continue reading
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్న...
Continue reading
ఒకప్పుడు ఏ దేశం ఎక్కడ ఉండేదో అమెరికాకు తెలీయదు. టెక్నాలజీ పుణ్యమాని ఎవరు ఏం చేసినా క్షణాల్లో అగ్రరాజ్యానికి ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా పాకిస్థాన్కు అగ్రరాజ్యం అమెరికా గట్టి వార్న...
Continue reading
మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన రాజకీయ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం...
Continue reading
Iran Israel Tensions : అమెరికా మైక్రోవేవ్ క్షిపణి ఇరాన్, దాని అణు స్థావరాలకు అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ క్షిపణిని అడ్డుకోవడం చాలా కష్టం. ఇది అమెరికా తప్ప ప్రపంచంలోని ఏ దేశంలోనూ ల...
Continue reading
Israel Army Attack on Westbank Refugee Camp : పాలస్తీనా లక్ష్యంగా.. వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 14 మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్ లోని శరణార్థి శిబిరంపై జరి...
Continue reading
Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతికతో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు ఎ...
Continue reading
పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా ``సామ్ బహుదూర్`` ప్రశంసలు అందుకుంటో...
Continue reading
Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ ష...
Continue reading
Sim Cards: ప్రపంచం సాంకేతికంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎంతో కష్టంతో చేసిన పనిని టెక్నాలజీతో ఈజీగా చేయగలుగుతున్నాం.
క...
Continue reading
Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతికతో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు ఎ...
Continue reading
పునర్వినియోగ బ్యాటరీలకు చార్జింగ్ తప్పదు. కానీ 50 ఏళ్లకు సరిపడా విద్యుత్ అందించే బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇక చార్జర్ల అవసరమే ఉండదు.
చైనాకు (China) చెందిన స్టార్టప్ కంపెనీ 'బీట...
Continue reading