ప్రముఖబాలీవుడ్దిగ్గజనటుడుధర్మేంద్ర(89) ఇవాళకన్నుమూశారు. బాలీవుడ్సినీఇండస్ట్రీలోనటుడిగాదశబ్దాలుగాచెరగనిముద్రవేసినఆయనఅనారోగ్యంతోతుదిశ్వాసవిడిచారు . ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది . ఆయన మృతి పట్ల బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు .
1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయనకేవలం 19 ఏళ్లవయసులోనేప్రకాశ్ కౌర్తోవివాహబంధంలోకిఅడుగుపెట్టారు. 1960లోదిల్ భీ తేరా హమ్ భీ తేరేఅనేమూవీతోతనసినీప్రస్థానప్రారంభమైంది. ఆతర్వాత ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు.అంతేకాకుండా రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.
అయితేఇవాళధర్మేంద్రమరణించడంతోఆయనఆస్తులపైచర్చమొదలైంది. తనకెరీర్లోఎన్నిఆస్తులుకూడబెట్టరనేదానిపైప్రతిఒక్కరిలోఆసక్తినెలకొంది. ఓవరాల్గాచూస్తేఆయనఆస్తులవిలువదాదాపురూ.335 కోట్లుగాఉన్నట్లుతెలుస్తోంది. కేవలంహీరోగానేకాదు.. తనకెరీర్లోహోటల్, అతిథ్యరంగంలోబిజినెస్చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీమ్యాన్అనేరెస్టారెంట్ ప్రారంభించారు.
లోనావాలాలో 100 ఎకరాల ఫామ్హౌస్
పుణెసమీపంలోనిలోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్హౌస్కూడాఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయినుంచిఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లివస్తుంటారు. ఈఫామ్హౌస్లోఅన్నిరకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులుఆయనపేరిటఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితోపాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ఉన్నాయి. ఫామ్హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ను అభివృద్ధి చేశారు.
లగ్జరీ కార్లు..
లగ్జరీకార్లుఅంటేధర్మేంద్రకుచాలాఇష్టం. ఆయనమొదట వింటేజ్ ఫియట్ అనేకారునుకొన్నారు. ఆతర్వాతచాలాఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)నుకొనుగోలుచేశాడు.అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేతఫిల్మ్స్అనేనిర్మాణసంస్థ స్థాపించారు. తనబ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్లను బాలీవుడ్కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్తో సన్నీ, 1995లో బర్సాత్తో బాబీబాలీవుడ్ఎంట్రీఇచ్చారు.ఆతరువాత తన మనవడు కరణ్ డియోల్పాల్ పాల్ దిల్ కే పాస్అనేమూవీతో 2019లోఅరంగేట్రంచేశాడు.అలాతనతోపాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారుధర్మేంద్ర.































