అనంత్ అంబానీ పెళ్లి.. జియోకస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ, అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ముకేష్ అంబానీ!

www.mannamweb.com


జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటికే తక్కువ రిఛార్జ్ ఫ్లాన్స్ తొలగించి రిఛార్జ్ ప్లాన్ ధరలను జియో పెంచిన విషయం తెలిసిందే.

దీంతో కస్టమర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలోనే కంపెనీ వారికి గుడ్ న్యూస్ అందించనుంది. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా జియో తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఉచితంగానే 20 జీబీడేటాను పొందవచ్చును. అది ఎలా అనుకుంటున్నారా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రిఛార్జ్ ప్లాన్‌లలో 749,899 ప్లాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో749తో రిఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వాలిడిటీతో పాటు 100 ఎస్ఎమ్‌ఎస్‌లు, 144 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అయితే ఇప్పుడు ఆఫర్ కింద, ఈ ఫ్లాన్ ద్వారా మీరు 20 జీబీ డేటాను ఎక్ట్స్ ట్రా పొందవచ్చునంట. దీంతో 164 జీబీ మీ సొంతం వుతోంది, అలాగే, 899 రిఛార్జ్ చేసుకుటే 90 రోజుల వాలిడిటీ, 180 జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది. అయితే ఆఫర్ కిందా ఈ ప్లాన్ ద్వారా కూడా 20 జీబీ పొందవచ్చునంట. ఈ ప్లాన్స్ ద్వారా 20జీబీ డేటాను ఉచితంగా పొంది ఎంజాయ్ చేయవచ్చు.