ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలపై చట్ట పరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం, పోలీస్ అంటూ రాస్తున్నారని, దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వాహనాలకు…ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన AP 18 పోలీస్ వాహనాల మినహా పోలీస్ అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల ఐదో తేదీ లోపు ప్రభుత్వ వాహనం, పోలీసులు, స్టిక్కర్స్ ను తొలగించాలని సూచించారు.