Andhra news: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


కొత్త కలెక్టర్‌లు వీరే..
శ్రీకాకుళం – స్వప్నిల్‌ దినకర్‌
పార్వతీపురం మన్యం – శ్యామ్‌ప్రసాద్‌
అనకాపల్లి – కె.విజయ
అంబేడ్కర్‌ కోనసీమ – రావిరాల మహేశ్‌కుమార్‌
కడప – లోతేటి శివశంకర్‌
పల్నాడు – అరుణ్‌బాబు
నెల్లూరు – ఒ.ఆనంద్‌
తిరుపతి – డి.వెంకటేశ్వర్‌
అన్నమయ్య – చామకుర్రి శ్రీధర్‌
సత్యసాయి – చేతన్‌
నంద్యాల – బి.రాజకుమారి
విశాఖ – హరేంద్ర ప్రసాద్‌