Friday, September 20, 2024

Walking Tips: వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, ఉదయమా.. సాయంత్రమా

Walking Tips: మనిషి శరీరంలో శారీరక శ్రమ తగ్గే కొద్దీ వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇటీవలి జీవనశైలిలో శారీరక శ్రమకు ఆస్కారం లేకుండా పోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు వంటి సమస్యలు తలెత్తతున్నాయి.

వీటి నుంచి రక్షించుకోవాలంటే వాకింగ్ అనేది అత్యవసరం. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం ఉంది.

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం. అందుకే వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం వేర్వేరు సమయాల్లో చేసే వాకింగ్‌కు ప్రయోజనాలు కూడా అలానే వేర్వేరుగా ఉంటాయి. అంటే మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.

ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. రెండింటి వల్ల ఆరోగ్యానికి ప్రయోజనముంటుంది. అయితే రెండింట్లో దేని ద్వారా ఎక్కువ లాభాలు కలుగుతాయనేదే అసలు ప్రశ్న. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతే కాకుండా శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.

మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంటే స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. ఉదయం వాకింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. దాంతోపాటు ఉదయం వేళ ఉండే ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు లాభదాయకం. అయితే శీతాకాలంలో మాత్రం మార్నింగ్ వాకింగ్ కాస్త ఇబ్బంది కల్గిస్తుంది. చలిగాలుల కారణంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

ఇక ఈవెనింగ్ వాక్ వల్ల రోజందా ఉండే అలసట, ఒత్తిడి దూరం చేయవచ్చు.శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రి నిద్రించేముందు కాస్త వాకింగ్ చేయడం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే ఈవెనింగ్ వాక్ వల్ల కాలుష్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఈవెనింగ్ వాక్ చేసి అలసిపోవడం వల్ల సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ మార్నింగ్ వాక్ అనేదే ఆరోగ్యానికి మంచిది.

Eat Food : మంచం పై కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో వాళ్లకి జరిగేది ఇదే.!

Eat Food : చాలామంది భోజనం చేసే సమయంలో మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. హిందూ గ్రంధాల ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

వాస్తవానికి ఈ నమ్మకం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. అదే సమయంలో మంచం మీద కూర్చున్నప్పుడు తినడం కూడా ఆహార నియమాల్లో నిషేధం. మంచం మీద కూర్చొని భోజనం చేయడం గ్రంథాలలో ఎందుకు నిషేధించబడిందో అలా తినడం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. మన పూర్వీకులు వంటగదిలో కూర్చొని ఆహారం తినేవారు. ఎందుకంటే వంట గదిలో వేడి ఆహారాన్ని తినడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నమ్మకం.నిజానికి వంట గదిలో మనం నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది.
అందుకే తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని చెప్తుంటారు. జ్యోతిష్యం శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవ పరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభగ్రహంగా పరిగణిస్తారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు.అలసట కారణంగా మనం తరచూ మంచం మీద కూర్చొని తినడం ప్రారంభిస్తాము. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్ సిట్టింగ్ తో మన ఆహారం మీద దృష్టి పెట్టలేము. చాలాసార్లు మనం బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు లేదా లాప్టాప్ లో పనిచేస్తున్నప్పుడు టీవీని చూస్తాము. అటువంటి పరిస్థితుల్లో మన దృష్టి పూర్తిగా తినడంపై లేనప్పుడు మనం కూడా అతిగా తినడం చేస్తాము.

ఈ కారణంగా ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం బంగిమ కూడా సరిగా ఉండదు. దాని కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల మంచం మీద కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మీ నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే అది మీ నిద్రకు బంధం కలిగించే క్రిములను మంచం మీదకి వచ్చేలా చేస్తుంది. ఈ క్రిములు చర్మ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఈ కారణాలన్నీ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అలాగే ప్లేట్లో ఆహారాన్ని వదిలేయడం ఆహారాన్ని అగౌరపరచడమే అవుతుంది. ఇది డబ్బు ఆహార కొరతకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు ప్లేట్లో మిగిల్చకూడదు. మట్టికుండ ఉపయోగించండి మన గ్రంథాలలో మట్టికుండ చాలా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. మట్టి కుండలో వండుకొని తింటే 100% పోషకాలు అందుతాయి. ఆరోగ్యంతోనే అదృష్టం వస్తుందని కూడా అంటారు…..

మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా..? అయితే, ప్రాణాలకే ప్రమాదం.. బీకేర్‌ఫుల్‌..

Dangerous Diseases Spread by Rats : ఎలుకలు అందరి ఇళ్లల్లో ఉండటం కామన్.. ఇవి ఇళ్లల్లోని వస్తువులను, తినుబండారాలను ఆగం చేస్తాయి.. అంతేకాకుండా..
తీవ్ర చికాకును కలిగిస్తాయి.. అయితే, ఎలుకలు మురికిని వ్యాప్తి చేసే జంతువులు మాత్రమే కాదు.. అవి అనేక వ్యాధుల వాహకాలు కూడా.. ఎలుకల ద్వారా మనుషులకు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలుకల ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధులు దగ్గు, జలుబు వంటి ప్రారంభ లక్షణాలను చూపుతాయి. అందువల్ల, ఈ అనారోగ్యాలు తరచుగా సాధారణ జలుబు లేదా ఫ్లూగా తప్పుగా గుర్తిస్తాం.. అయినప్పటికీ, ఈ వ్యాధులను విస్మరించడం ప్రాణాంతకమని.. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలుకల ద్వారా వ్యాపించే 5 వ్యాధులు దగ్గు.. జలుబు లాగా కనిపిస్తాయి.. అవేంటో చూడండి..

లెప్టోస్పిరోసిస్: లెప్టోస్పిరోసిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇది ఎలుక మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మూత్రపిండాల వైఫల్యానికి లేదా మరణానికి కూడా దారితీస్తుంది.

ప్లేగు: ప్లేగు అనేది ఎలుకల కాటు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా సంక్రమణం.. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, అలసట, చెమట వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మరణానికి కూడా దారి తీస్తుంది.

క్షయవ్యాధి: క్షయ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక అంటు వ్యాధి. ఇది ఎలుకల మలం లేదా మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దగ్గు, అలసట, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

వైరల్ హెమరేజిక్ ఫీవర్: వైరల్ హెమరేజిక్ ఫీవర్ అనేది ఎలుకల కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, రక్తస్రావం, అవయవ నష్టం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

కలరా: కలరా అనేది కలుషితమైన ఆహారం లేదా నీటి వినియోగం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా సంక్రమణం. ఈ ఇన్ఫెక్షన్ విరేచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, మంట వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మరణానికి కూడా దారి తీస్తుంది.

ఎలుకల వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి మార్గాలు..

మీ ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచండి.
మీ ఇంట్లోకి ఎలుకలు రాకుండా నిరోధించండి.
ఎలుకలు కుట్టడం, అవి తిరగకుండా నిరోధించుకోండి.
ఎలుకల వల్ల ఏదైనా వ్యాధి సోకిందని భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మీకు తరచుగా దగ్గు, జలుబు ఉంటే, అది ఎలుకల ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధుల లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వైద్యునిచే తనిఖీ చేయడం అవసరం.

మధ్యాహ్నం అన్నానికి బదులుగా వీటిని తిన్నారంటే.. అధిక బరువు, డయాబెటీస్ సమస్యలే ఉండవ్..

అన్నంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మూడు పూటలా అన్నాన్నే తింటే మీ శరీర బరువు పెరగడంతో పాటుగా మీకున్న కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
అందుకే మధ్యాహ్నం అన్నానికి బదులుగా కొన్ని ఆహారాలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

మన దేశంలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అన్నం మనకు శక్తినిస్తుంది. కానీ బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అన్నాన్ని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినడం మంచిది కాదు. మధ్యాహ్నం అన్నానికి బదులుగా వేరే ఆహారాలను తినొచ్చు. దీనివల్ల మధుమేహాన్ని నియంత్రించొచ్చు. అలాగే ఊబకాయం బారిన పడకుండా ఉండొచ్చు. మరి మధ్యాహ్నం అన్నానికి బదులుగా తినాల్సిన ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి.

ఓట్స్

ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఓట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం ఓట్స్ తినడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.

బార్లీ

బార్లీ కూడా మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. మీకు తెలుసా? బియ్యం కంటే బార్లీలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి ఆకలిని త్వరగా తగ్గించి మధుమేహాన్ని నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ కూడా వైట్ రైస్ కంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. అందుకే రెడ్ రైస్ ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే తెల్ల బియ్యం కంటే ఎర్ర బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తీసుకోవచ్చు.

ఉప్మా

ఉప్మా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇదిడయాబెటిస్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌

ఇది అట్లాంటి ఇట్లాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి.. అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది.

కోట్లాదిమందిని మంచం పట్టించి, లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త వైరస్ పుట్టినిల్లు కూడా ఆ డ్రాగన్ కంట్రీయేనట.

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా. ఆవిషయం దాదాపుగా కన్‌ఫమ్ ఐంది. ఇప్పుడు అదే చైనా మరో డేంజరస్ వైరస్‌కి కేరాఫ్‌గా మారింది. పేరు GX-P2V. కోవిడ్19లా ఇది ఆగిఆగి వచ్చేది కాదు.. ఈ వైరస్‌ గనుక సోకిందంటే మరణాల రేటు 100 శాతం పక్కా అంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీలకు భయపడి వెనక్కి వెళ్లే ఛాన్సే లేదట. ఈ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
కోవిడ్‌19కి మూల కారణమైన సార్స్‌-కొవ్‌-2 (sars cov 2) రకానికి చెందిందే జీఎక్స్‌_పీ2వీ. మొదటగా 2017లో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు. తాజాగా ఇదే వైరస్‌ నుంచి కొత్త రకాన్ని చైనాలోని వ్యుహాన్ ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఉత్పత్తి చేశారట. మొదటగా దీన్ని నాలుగు ఎలుకలపై పరిశోధించి చూశారట చైనా సైంటిస్టులు.

ఊపిరితిత్తులు, కళ్లు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతింటాయట. అలాగే శరీర బరువు తగ్గి, కళ్లు తెల్లబారి, కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఎలుకలు నడవలేని స్థితికి చేరాయి. మూడురోజుల తర్వాత మెదడుపై వైరల్ లోడ్‌ భారీగా పెరిగి చనిపోయాయి. పొరబాటున ల్యాబ్ నుంచి ఇదే వైరస్‌ బైటికొచ్చి మనుషుల్లోకి ఎంటరైతే మటాషేనంటున్నారు నిపుణులు. ఇవే లక్షణాలతో వారం రోజుల్లోనే చనిపోతారనేది ప్రాధమిక అంచనా.
గతంలో కొవిడ్‌-19 సోకినవాళ్లను క్వారంటైన్‌లో ఉంచి, పక్కా మెడికేషన్‌తో రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్‌ని శరీరంలోపలే చంపేసేవాళ్లం. అందుకే 70 కోట్ల మందికి కరోనా సోకితే 69 లక్షల మంది మాత్రమే మరణించారు. వ్యాక్సిన్లతో క్రమక్రమంగా రికవరీ రేటు పెరిగింది. డెత్‌రేటు ఒక్కశాతం దగ్గరే ఆగిపోయింది. కానీ.. చైనా ల్యాబ్స్‌లో తయారైనట్టు చెబుతున్న జీఎక్స్‌_పీ2వీ సోకితే వందకు వందమందీ చనిపోతారని, మానవ మనుగడే ఉండబోదని చెబుతున్నాయి రిపోర్టులు.

వూహాన్ ల్యాబ్‌లో జరిగిన తాజా పరిశోధనల విషయం గ్లోబల్ మీడియాలో రావడంతో యావత్ ప్రపంచం మళ్లీ ఉలిక్కిపడింది. మరోసారి డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడటం మొదలైంది. ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలనే కుట్రను చైనా మరోసారి అమలు చేస్తోందంటూ విమర్శలొస్తున్నాయి. అయితే జీఎక్స్ పీ2వీ వైరస్‌కు సంబంధించిన ప్రయోగాలతో వూహాన్‌ ల్యాబ్‌కు ఎటువంటి ప్రమేయం లేదంటోంది చైనా మీడియా. కానీ… ప్రపంచదేశాలన్నీ మరోసారి వైరస్ ఫియర్‌తో వణికిపోతున్నాయి.

Diabetes: రక్తంలో చక్కెరను పెరగనివ్వని ఆహారాలు ఇవే, మీ మెనూలో ఉండేలా చూసుకోండి

మనదేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. వీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

అధిక చక్కెర, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తినడం చాలా వరకు తగ్గించాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచని ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే వారి వారసులు మొదట్నించి జాగ్రత్త వహించాలి. వారికి ఎప్పుడైనా ఈ రోగం వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు తమ మెనూలో కచ్చితంగా ఉండాల్సిన ఆహారాలను కొన్ని ఉన్నాయి.

తెల్ల బియ్యం, ఎరుపు, బ్రౌన్ రైస్ నుంచి క్వినోవాకు మారడం మంచిది. క్వినోవా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మైదాను పూర్తిగా వాడడం మానేయాలి.

దీనికి బదులుగా జొన్నపిండిని వినియోగించాలి.
కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ వంటి కాయధాన్యాలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర పెరగకుండా పూర్తిగా అడ్డుకుంటుంది.
శనగ పప్పు, పెసరపప్పు వంటి పప్పులను వీలైనంత వరకు ఆహారంలో చేర్చుకోవాలి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోండి. బెర్రీ పండ్లను ప్రతి రోజూ తింటే మంచిది.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
బాదం, వాల్ నట్స్ వంటి గింజలను మెనూలో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినాలి. ఇది గుండెకు మేలు చేస్తుంది.
కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే వాటిని ప్రతి రోజూ తినాలి.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.

ప్రతి ఆహారంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి వండుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఒక ఆర్డర్లో తినాలి. ముందుగా సలాడ్, వెజిటేబుల్స్, ఆ తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. పిండి పదార్థాలు , చక్కెర నిండి పదార్థాలను చివరిగా తీసుకోవాలి.

ఆకుకూరలు: బచ్చలికూర, కాలే, పాలకూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

బ్రోకలీ: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్రోకలీ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

అవోకాడో: అవకాడో పండ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

బెర్రీలు: స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీ పండ్లు వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే చక్కెర తక్కువగా ఉంటాయి.

నట్స్: వాల్ నట్స్, బాదం, పిస్తా వంటి వాటిలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

చియా సీడ్స్: ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చియా విత్తనాలు అధికంగా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి స్థిరంగా ఉండేలా చేస్తుంది.

పెరుగు: పెరుగులో కార్బోహైడ్రేట్లు కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తినాల్సిన అవసరం ఉంది.

చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి రకాల చేపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇవి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లను అందిస్తాయి.

గుడ్లు: గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.ప్రతిరోజూ ఒక గుడ్డును తింటే ఎంతో మంచిది. గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్: కార్బోహైడ్రేట్లు దీనిలో తక్కువగా ఉంటాయి.దీనితో వండే ఆహారాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

దాల్చినచెక్క: దాల్చిన చెక్కను కేవలం మసాలానే అనుకుంటారు. దీనితో వండిన ఆహారాలను తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

దోసకాయలు: అధిక నీటి కంటెంట్ కలిగిన కూరగాయలు ఇవి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి.

Breaking: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థుల మృతి

గుజరాత్‌ వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. హరాణీ సరస్సులో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.
ప్రమాద సమయంలో పడవలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుంచి ఐదుగురు పిల్లలను రక్షించింది. ప్రస్తుతం సరస్సులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 27 మంది విహారయాత్ర భాగంగా బోటులో ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తు సరస్సులో బోటు బోల్తా పడింది.

Arthritis Pain Relief Tips: కీళ్లు, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. వీటిని తింటే సెట్!

వయసు కాస్త పైబడగానే కీళ్ల, మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి.
దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అందులోనూ వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అయితే వీటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే చాలు వీటిని సెట్ చేసేయవచ్చు. రోజూ ఈ పండ్లను తింటే శీతా కాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చు. ఈ నొప్పులు తగ్గేందుకు తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండ్లు:

బొప్పాయి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, బీటా కెరోటీన్, ఎంజైమ్‌లు వంటివి ఉంటాయి. ఆర్థరైటిన్ నొప్పులు ఉన్న వారు బొప్పాయిని చలి కాలంలో తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొంద వచ్చు. ఈ సమస్య నుంచి సులభంగా బయట పడొచ్చు. అంతేకాకుండా స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్:

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. పైనాపిల్, నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ జాతికి చెందిన పండ్లు వంటివి తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. కనుక రోజూ వీటిని తింటున్నా కూడా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్వలు ఉంటాయి. ఇవి శరీరంలో హానికర ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. కీళ్ల, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఇవి తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
చెర్రీ పండ్లు:

చెర్రీ పండ్లు కూడా కీళ్ల,మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనప్పుడల్లా వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి బయట పడొచ్చు.

యాపిల్:

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. యాపిల్ సర్వ రోగ నివారిణిగా చెబుతూంటారు. యాపిల్ తిన్నా కీళ్ల, మోకాళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

కోచింగ్‌ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు

విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది.

►శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు.
►విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
సిబ్బంది అర్హత, కోచింగ్‌ సెంటర్‌ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్‌ గురించిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
►కోచింగ్‌ సెంటర్‌లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్‌, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి.
► అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
► శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్‌ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
► ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది.
► ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్‌ చేయాలి.
► కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
►న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి.

Viral : కాంచీపురంలో దారుణంగా కొట్టుకున్న పూజారులు

Viral : కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల వారు తమను గమనిస్తున్నారనే విషయం కూడా మర్చిపోతారు.
కొట్టుకోవడంలో వారు పూర్తిగా మునిగిపోయారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవ మతంలో ప్రసిద్ధి చెందింది. కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. కాగా, యాత్రలో తొలి పాట పాడడంపై వివాదం తలెత్తింది. అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనను అక్కడ స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Pichukalu : పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

Pichukalu : మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది. కొన్నింటిని మనం లక్ష్మీ ప్రదంగా భావిస్తాం.

ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది… మన ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిచుకుల మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు.

పిచుకులు ఇంట్లోకి రావడాన్ని శుభ సూచకంగా భావించాలి. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ ప్రదం. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం. రెండు పిచుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం.
అలాగే కాకిని చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. కొందరు దీనిని అశుభంగా భావిస్తారు. కానీ కాకిని పితృ దేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది.

పెద్దలు ఆశ్వీరదించడానికి వచ్చారని భావించాలి. బయటకు వెళ్లినప్పుడు కాకి తల మీద తనిత్తే ఏదో ప్రమాదం జరగబోతుందని , ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఇక మూడవ పక్షి గుడ్లగూబ.

దీనిని చూస్తేనే అందరూ భయపడి పోతుంటారు. చూడడానికి ఈ గుడ్లగూబ చాలా భయకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది. గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మీ రాబోతుందని అర్థం.

గుడ్లగూబ లక్ష్మీ దేవికి వాహనం కాబట్టి ఇది ఇంట్లోకి వచ్చిన శుభసూచకంగా భావించాలి. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ ఎక్కువవుతుంది. ఏదో అశాంతి రాబోతుందని అర్థం.

కావున పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అలాగే కొండమిడతలు కానీ కందిరీగ వంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభపద్రంగా చెప్పవచ్చు. కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది.

ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే గోడలపై బల్లులు లేని ఇళ్లే ఉండదు. బల్లులు ఇంట్లో ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తారు.

శాస్త్రీయంగానూ బల్లులు ఇంట్లో ఉండడం మంచిది. కంటి మిడతల గురించి అందరికి తెలిసే ఉంటుంది. వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కంటి మిడతలు అనేవి ఇంట్లోకి రావడం శుభానికి సంకేతం.

పూలు ఎక్కువగా ఉన్న ఇండ్లల్లోకి సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇళ్లు పూల వనంలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లో ఉండేవారికి బాధలు తొలగిపోయి ఆనందంగా మారతారు.

సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం, సంతానం, మనశాంతి. కరువు లేకుండా ఉండడం.

ఎవరి దగ్గర చేయిచాచకుండా ఉండడం. ఇవి అన్నీ కూడా లక్ష్మీతత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా తేలు, జర్రీ ఇంట్లోకి రావడం మంచి విషయం కానే కాదు.

ఇళ్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేలు, జర్రీలు ఇంట్లోకి వస్తాయి. వీటి వల్ల చెడే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు తేలు, జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

మీ ఫోన్‌లో నెట్ స్పీడ్‌గా లేదా? ఈ సెట్టింగ్స్​ మార్చండి.. ఇక రాకెట్​ వేగమే!

How To Increase Mobile Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? నో టెన్షన్! ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ పొందవచ్చు.

అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇది స్మార్ట్ యుగం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. అయితే.. వీరిలో చాలా మందిని వేధించే సమస్య.. ఇంటర్నెట్ స్లో! ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నప్పుడో.. యూపీఐ చెల్లింపులు చేస్తున్నప్పుడో.. ఆన్​లైన్​లో మూవీస్ చూస్తున్నప్పుడో.. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ ఫోన్‌లో నెట్‌ స్పీడ్‌ సరిగా లేదా? అయితే.. కొన్ని సెట్టింగ్స్​ మార్చుకోవడం ద్వారా ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి :

మీ స్మార్ట్‌ ఫోన్‌లో నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటే ముందుగా ఫోన్‌ రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్‌ స్పీడ్‌ పెరుగుతుంది.

తర్వాత.. ఫోన్‌లో క్రాష్, కుకీస్​ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్‌ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.

ఒకేసారి చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయాలి.

కొంత మంది స్మార్ట్‌ ఫోన్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్‌ సెట్టింగ్‌ను యాక్టివేట్‌ చేసుకుంటారు. దీనివల్ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గవచ్చు. అందువల్ల ఆటో అప్‌డేట్‌ సెట్టింగ్‌ను ఆఫ్‌ చేయండి.

ఫోన్‌లోని డేటా సెట్టింగ్స్​ ఒకసారి పరిశీలించండి. మీది 5G స్మార్ట్‌ఫోన్‌ అయి ఉండి.. డేటా సెట్టింగ్ 4G నెట్‌వర్క్‌లోనే ఉంటే కూడా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటుంది.

మీ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ వస్తే.. వాటిని స్కిప్ చేయకూడదు. వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీనివల్ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ మెరుగవుతుంది.

చాలా మంది ఫోన్లలో పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. కానీ.. అందులో ఉపయోగించేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. మీ ఫోన్​లో కూడా ఉలా ఉంటే.. ఉపయోగించని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. దీనివల్ల స్పేస్‌ క్లియర్ అవుతుంది. నెట్‌ వేగం కూడా పెరుగుతుంది.

నెట్‌వర్క్‌ సరిగ్గా రాకపోతే.. మీ ఫోన్‌ను కొన్ని నిమిషాలపాటు ఎరోప్లెన్‌ మోడ్‌లో ఉంచండి. తరవాత నార్మల్‌ మోడ్ సెట్‌ చేయండి. నెట్​ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి త్వరగా పనిచేసే ఎఫెక్టివ్ టిప్ ఇది.

ఇన్ని చేసినా నెట్​ స్పీడ్​గా రాకపోతే.. ఒక్కసారి సిమ్‌ తీసి మళ్లీ వేయండి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

మీరు రెండు SIM కార్డ్‌లను ఉపయోగిస్తూ ఉంటే.. సెట్టింగ్స్​లో అందుబాటులో ఉన్న ఉత్తమ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోండి.

మీ డేటా లిమిట్‌ను చేరుకొని ఉంటే కూడా నెట్‌స్పీడ్ తగ్గవచ్చు. అప్పుడు మరింత డేటా కోసం ఇతర ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకోండి.

విద్యార్థుల -పుట్టుమచ్చల నమోదు… వివరాలు. మరియు…

SSC Annual Exams – Moles For SSC Students To Write Nominal Rolls.

SSC విద్యార్థుల -పుట్టుమచ్చల నమోదు… వివరాలు.
మరియు…

1 నుంచి 10 తరగతుల ఆన్లైన్ లో అడ్మిషన్ ఎంట్రీ కి పు (మోల్స్) ఐడెంటిఫికేషన్ మార్క్స్ తప్పనిసరి – పుట్టుమచ్చల నమోదు… వివరాలు..

SSC విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు… వివరాలు.

★ Be careful about their location on the body ( left or right)

★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear
చెంప -cheek
పై పెదవి – upper lip
కింది పెదవి – lower lip
గడ్డం- chin
భుజం-shoulder
ఛాతి- Chest

భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}

మణికట్టు- wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు- navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
kలివేలు- toe
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe
పాదం కింద భాగం- foot sole

Examples:
A dark mole on the upper lip.
A light mole near the right ear
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.

A dark mole on the chest A light mole on the left abdomen.

Check Aadhaar Bank Account Linking Status

Even though Linking Aadhaar with Bank account is not mandatory as per Supreme court orders, State and Central Government working based on it. Know here how to check Aadhaar Bank account linking status,

How to Check the Aadhaar Bank Account Linking Status
Go to the Aadhaar website Website www.uidai.gov.in
Go to MyAadhaar Section
Click on Check Aadhaar Bank Account Linking Status
Enter 12 digits Aadhaar Number
Enter Security Code
Click on Send OTP
An OTP will be sent to our Registered Mobile Number
Enter OTP and Click on Submit
Status of Aadhaar Bank Account will be displayed with year of Mapped

Check Aadhaar Bank Account Linking Status

Child care leave of 180 days should be availed in 10 installments

Amendment orders on utilization of 180 days child care leave…

Child care leave of 180 days should be availed in 10 installments.

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వినియోగం పై సవరణ ఉత్తర్వులు…

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను 10 విడతలలో వినియోగించాలి.

G.O.MS.No.199 Fin. Dept. DT:19-10-2022

Download…Copy

Shifting the O/o the AP Board of Intermediate Education

Shifting the O/o the AP Board of Intermediate Education

BIE AP New Address Shifting the O/o. the Secretary, AP Board of Intermediate Education Rc.No. 002/D1/2021 Dated: 02.12.2021.

CIRCULAR

Sub:- BIE, AP, Vijayawada – Shifting the O/o. the Secretary, Board of Intermediate Education, Andhra Pradesh – Communication of new address Intimation – Regarding.

It is inform you that the O/o. the Secretary, Board of Intermediate Education, Andhra Pradesh, D.No.48-18-2/A & 48-18-1/A, Nagarjuna Nagar colony, Opp. NTR Health University, Vijayawada has been shifted to R.No.114/C3, 2, 3 & 4th floors of Eswar Elite, Beside Sono-vision, Tadepalle, Guntur for administrative convenience.

Hence, all are hereby directed to make further correspondence hereafter, to the newly shifted address as mentioned:

NEW ADDRESS:

Office of the Secretary,

Board of Intermediate Education, Andhra Pradesh,

R.No.114/C3, 2nd, 3rd & 4th floors,

Eswar Elite, Beside Sono-vision,

Tadepalle, Guntur District. Pincode: 522501.

Contact No. 9392911819, 08645-277702, 277703

????Age Calculator- మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసి క్షణాల్లో మీవయసు సంవత్సరాలలో , వారాలలో మరియు గంటలలో తెలుసుకోవచ్చు..

Age Calculator – Date of birth needs to be earlier than the age at date.

The Age Calculator can determine the age or interval between two dates. The calculated age will be displayed in years, months, weeks, days, hours, minutes, and seconds.

Age Calculator- The Age Calculator can determine the age or interval between two dates
The age of a person can be counted differently in different cultures. This calculator is based on the most common age system. In this system, age grows at the birthday. For example, the age of a person that has lived for 3 years and 11 months is 3 and the age will turn to 4 at his/her next birthday one month later. Most western countries use this age system.

In some cultures, age is expressed by counting years with or without including the current year. For example, one person who is twenty years old is the same as one person who is in the twenty-first year of his/her life. In one of the traditional Chinese age systems, people are born at age 1 and the age grows up at the Traditional Chinese New Year instead of birthday. For example, if one baby was born just one day before the Traditional Chinese New Year, 2 days later, the baby will be at age 2 even though he/she is only 2 days old.

In some situations, the months and days result of this age calculator may be confusing, especially when the starting date is the end of a month. For example, we all count Feb. 20 to March 20 to be one month. However, there are two ways to calculate the age from Feb. 28, 2015 to Mar. 31, 2015. If thinking Feb. 28 to Mar. 28 as one month, then the result is one month and 3 days. If thinking both Feb. 28 and Mar. 31 as the end of the month, then the result is one month. Both calculation results are reasonable. Similar situations exist for dates like Apr. 30 to May 31, May 30 to June 30, etc. The confusion comes from the uneven number of days in different months. In our calculation, we used the former method.

Know Your Age… Through Age Calculator

Mobile Numbers of Collector,JC,SPs of 26 Districts in AP

Mobile Numbers of Collector,JC,SPs of 26 Districts in AP

 

NEW DISTRICT CODES – SCHOOL EDUCATION

NEW DISTRICT CODES – SCHOOL EDUCATION

 

Location and address of reorganized districts as proposed by the District Collectors concerned

School Education – District Restructuring, 2022 in Andhra Pradesh –Location and address of reorganized districts as proposed by the District Collectors concerned – Notifed – Regarding.

కొత్త జిల్లాలు, పాత జిల్లా కేంద్రాలలో DEO కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేశారో చిరునామాలు విడుదల చేసిన విద్యాశాఖ.

New Districts DEO – Appointments …. 

Click Here To Download proceedings 

AP School Assembly Day Wise Schedule / Activities.

AP School Assembly Day Wise Schedule / Activities.

School Assembly: School Assembly is a moming assembly that is identified as an integral part of the school schedule. It is a space where the whole school comes together at the start of the day to affirm school identity and aspiration. Assembly is the ideal time to rouse the physical, intellectual and emotional energy of the school community so that they can perform optimally through the course of the day. School Assembly Headmaster/mistress, Class Teacher, Physical Education Teacher. School Pupil Leader. Class Pupil Leader are the responsible persons for effective conduct of school assembly.

Objectives:

Develop a feeling of unity and affiliation among students

Enable students to share their experiences, stories, and anecdotes with others

Motivate students and reinforce positive behaviours/conduct/actions in the form of praise or rewards awarded in public

Acquaint students with the school program more clearly

Timeline and Schedule: The following activities will be conducted in the School assembly everyday for 10 minutes

Assembly Schedule Day Wise:

MONDAY

Vande Mataram Song

Maa Telugu talliki (State Anthem)

Pledge in Telugu

Learn a word a day

Thought/importance of the day

General knowledge questions/quiz

Reading Telugu news

HM’snote

National anthem

TUESDAY:

Vande Mataram Song

Sare jahan se Acha

Road safety pledge

Pledge in Telugu

Learn a word a day

Thought/importance of the day

General knowledge question/ quiz

Reading Telugu news

HM’s note

National Anthem

WEDNESDAY:

Vande Mataram Song

Maa Telugu talliki (State Anthem)

School safety pledge

Pledge in Telugu

Learn a word a day

Thought/importance of the day

General knowledge question/quiz

Telugu news reading

HM’s note

National anthem

THURSDAY:

Vande Mataram Song

Sare jahan se Acha

Pledge in English

Learn a word a day

Thought/importance of the day

General knowledge questions/quiz

Reading english news

HM’s note

National anthem

FRIDAY:

Vande Mataram Song

Maa Telugu talliki (State Anthem)

Nature prayer (Prakrutyhi Prardhana)

Pledge in English

Learn a word a day

Thought/importance of the day

General knowledge questions/quiz

English reading news

HM’s note

National anthem

SATURDAY:

Vande Mataram Song

Sare jahan se Acha

Pledge in English

Learn a word a day

Thought/importance of the day

General knowledge questions/quiz

English news reading

HM’s note

National anthem

District Wise Temples list in AP-ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..

ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..
District Wise Temples list in AP-ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..

చిత్తూరు జిల్లా

కాణిపాకం – వరసిద్ధి వినాయక స్వామి ఆలయం
తిరుమల తిరుపతి – వెంకటేశ్వర స్వామి ఆలయం.
శ్రీ కాళహస్తి – శ్రీ కాళ హస్తీశ్వరుడు, శ్రీజ్ఞాన ప్రసూనాంబ
నారాయణవనం
నాగలాపురం
కార్వేటినగరం
శ్రీనివాస మంగాపుర‍ం
తిరుచానూరు
అరగొండ – అర్థగిరి
అప్పలాయగుంట – శ్రీ వేంకటేశ్వరాలయం
మొగిలీస్వరాలయం
గుడిమల్లం
తిరుపతి : కోదండ రామాలయం
తలకోన
బోయ కొండ గంగమ్మ
కైలాసనాథకొండ

కర్నూలు జిల్లా

మహా నందీశ్వరుడు
అహోబిళం – నవనారసింహులు
మహానంది – మహా నందీశ్వరుడు, కామేశ్వరి
శ్రీశైలం – మల్లికార్జున స్వామి, భ్రమరాంబ
మంత్రాలయం – రాఘవేంద్ర స్వామి
ఓంకారనంది
యాగంటి – ఉమామహేశ్వరస్వామి ఆలయం
ఉరుకుంద – వీరన్న నామాంకిత లక్ష్మీ నరసింహ స్వామి
రణమండలం – శ్రీ ఆంజనేయస్వామి ఆలయ౦
కొలను భారతి – సరస్వతి దేవి ఆలయ౦
కాలువ బుగ్గ – బుగ్గరామేశ్వరుడు (శివుడు)
సంగమేశ్వరం
బనగానపల్లి

వైఎస్ఆర్ జిల్లా

తాళ్ళపాక చెన్న కేశవ మూర్తి
అత్తిరాల
ఒంటిమిట్ట – కోదండ రామాలయం
గండి క్షేత్రం
తాళ్ళపాక- చెన్న కేశవ మూర్తి
దానవులపాడు
దేవుని కడప
నందలూరు
పుష్పగిరి
వెల్లాల
బ్రహ్మంగారిమఠం

అనంతపురం జిల్లా

పుట్టపర్తి స్వాగతద్వారం
లేపాక్షి
పుట్టపర్తి
కదిరి
తాడిపత్రి
పెన్నహోబిళం
పెనుగొండ
పుట్టపర్తి

 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

పెన్నానది, తీరంలో శ్రీ కామాక్షితాయి ఆలయ గోపురం.

నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం) మరియు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు.

గొలగమూడి – భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి
జొన్నవాడ – శ్రీ కామాక్షితాయి ఆలయం,
నరసింహ కొండ – శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం,
సూళ్లూరుపేట – చంగాళ్లమ్మ గుడి,
పెంచలకోన – పెనుశిల నరసింహస్వామి ఆలయం,
సోమశిల – సోమేశ్వర స్వామి ఆలయం,
వరికొండ- జ్వాలాముఖి అమ్మవారు,
నర్రవాడ- వెంగమాంబ అమ్మవారు,
నల్ల్గొండ- గుహమల్లేశ్వర,శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం,

ఘటికసిధ్ధేశ్వరం- ఇష్టకామేశ్వరి సిధ్ధేశ్వరస్వామి ఆలయం,
కలిగిరి- కలిగిరమ్మ గుడి, మహలక్ష్మమ్మ గుడి, పర్వతవర్ధినిరామలింగేశ్వర స్వామి ఆలయాలు
వింజమూరు- శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం
రామతీర్థం – శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి

ప్రకాశం జిల్లా

నెమలిగుండ్ల రంగనాయకస్వామి
మార్కాపురం- చెన్నకేశవ స్వామి గుడి
సింగరకొండ – ఆంజనేయ స్వామి గుడి, సింగరకొండ
అద్దంకి – 1000 స్తంభాల దేవాలయము

మల్లవరం గుండ్లకమ్మ తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం 

పావులూరు -అభయ ఆంజనేయ స్వామి గుడి.
త్రిపురాంతకము–బాలత్రీపురసుసుందరి
మాలకొండ
భైరవకోన
జె.పి.చెరువు – నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం
సత్యవోలు రామలింగెశ్వర, భిమలింగీశ్వర ఆలయం
చీరాలభావన్నారాయనస్వామి ఆలయం/వాడరేవు–స.పీ
పెదగంజాం
చినగంజాం
కనపర్తి
వేటపాలెంఅత్యంత పురాతన పుస్తకభాండాగారం/స.పీ
మోటుపల్లిపురాతన వాడరేవుస.పీ
ఉప్పుగుండూరుఅత్యంత పురాతన ఉప్పుకొటార్లు/స.పీ

కృష్ణా జిల్లా

మరకత రాజేశ్వరి
విజయవాడ – కనకదుర్గ గుడి,
పెనుగంచిప్రోలు, తిరపతమ్మ తల్లి
వేదాద్రి నారసింహ క్షేత్రం
మోపిదేవి
శ్రీకాకుళం (ఘంటసాల) – ఆంధ్ర మహవిష్ణువు క్షేత్రం
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట
నెమలి – వేణుగోపాలస్వామి
పెదకళ్ళేపల్లి – నాగేశ్వరాలయం
ఆకిరిపల్లి – వ్యాఘ్రనరసింహస్వామి

గుంటూరు జిల్లా

మంగళగిరి – పానకాల నరసింహ స్వామి
కోటప్ప కొండ, గుంటూరు జిల్లా
మాచర్ల – చెన్నకేశవ స్వామి గుడి
పొన్నూరు – ఆంజనేయ స్వామి గుడి, భావ నారాయణ స్వామి గుడి
అమరావతి – అమరేశ్వర స్వామి ఆలయం- పంచారామాలలో ఒకటి
కాకాని–పురాతన శివాలయం.
బాపట్ల – భావ నారాయణ స్వామి గుడి}స.పీ
చేజెర్ల (నకిరికల్లు) – కపోతేస్వరాలయం–స.పీ
కారంపూడి
బట్టిప్రోలు,బుద్దాం,అనుపు-సాగర్,ఉండవల్లి,నాగార్జునకొండ]]స.పీ
అల్లూరునరసింహస్వామిఆలయం–స.పీ
కొండవీడువెన్నముద్ద గొపాలస్వామి ఆలయం–స.పీ
గుత్తికొండబిలంస.పీ
చెబ్రొలు
కొండపాటూరు పోలేరమ్మాఆలయం–స.పీ
{చందొలు}
{పొన్నురు}సహస్రలింగెస్వరాలయం–స.పీ

శ్రీకాకుళం జిల్లా

సూర్యనారాయణ స్వామి ఆలయము, అరసవిల్లి – శ్రీకాకుళం,చిత్రముల కూర్పు
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం-శ్రీముఖ లింగం శివాలయం
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం – శ్రీకూర్మం – కూర్మనాధ స్వామి మందిరం.
వాసుదేవ ఆలయం – మందస
మహేంద్రగిరి
రావివలస
శాలిహుండం – బౌద్ధారామాలు
సంగం – శివాలయం
తర్లకోట, జగన్నాధస్వామి దేవాలయము
వావిలవలస – శ్రీ రంగనాధ స్వామి దేవాలయం

తూర్పుగోదావరి జిల్లా

అంతర్వేది దేవాలయ గోపురం
ర్యాలీ-జగన్మోహిని ఆలయం.
ద్రాక్షారామం
పిఠాపురం-శ్రీ పాద శ్రీ వల్లభస్వామి.
అన్నవరం – సత్యనారాయణ స్వామి
సామర్లకోట
రాజమండ్రి
కోటిపల్లి
పలివెల-ఉమా కొప్పులింగేశ్వర ఆలయం.
మందపల్లి-శనీశ్వరుడు.
బిక్కవోలు – కుమార సుబ్రహ్మణ్య ఆలయము, మరియు ఎన్నో ఆలయాలు
అయినవిల్లి – వరసిద్ధి వినాయక మందిరం
శివకోటి (శివకోడు?)
అంతర్వేది- శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం
నేలకోటరామదుర్గం – రామనందగిరిస్వామి, హనుమత్ సేతారామాలయం
కృష్ణతీర్దం – వేణుగోపాలస్వామి
లోవ – శ్రీ తలపులమ్మవారి ఆలయం
పెద్దాపురం – మరిడమ్మవారి ఆలయం, పాండవుల మెట్ట, సూర్యనారాయణ మూర్తి ఆలయం
కోరుకొండ-లక్ష్మీ నృసింహ దేవాలయం.
ద్వారపూడి – అయ్యప్ప దేవాలయం (ఆంధ్రా శబరిమలై)

పశ్చిమ గోదావరి జిల్లా

ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) – వెంకటేశ్వర స్వామి
భీమవరం -భీమేశ్వరస్వామి, పంచారామాలలో ఒకటి.. మావుళ్ళమ్మ దేవాలయం
పాలకొల్లు – క్షీర లింగేశ్వర స్వామి పంచారామాలలో ఒకటి
గురవాయిగూడెం – మద్ది వీరాంజనేయ స్వామి
కాళ్ళకూరు (కాళ్ళ మండలం) – వెంకటేశ్వర స్వామి
కొవ్వూరు గోష్పాద క్షేత్రం
పెనుగొండ – కన్యకాపరమేశ్వరి ఆలయం
ఐ.ఎస్.జగన్నాధపురం – శ్రీలక్ష్మీనరసింహస్వామి
రాట్నాలకుంట – రాట్నాలమ్మ తల్లి

విశాఖపట్నం జిల్లా

సింహాచలం – శ్రీవరాహ నరసింహస్వామి
భీమునిపట్నం – నరసింహ స్వామి
పద్మనాభం – అనంత పద్మనాభ స్వామి దేవాలయం
ఉప్మాక అగ్రహారం – శ్రీ వేంకటేశ్వర స్వామి
అనకాపల్లి – శ్రీ నూకాలమ్మ అమ్మ వారు ,
అనకాపల్లి – బొజ్జన్న కొండ

విజయనగరం జిల్లా

పైడితల్లి అమ్మవారి దేవాలయం
రామతీర్థం – సీతారామాలయం
కుమిలి
జమ్మివృక్షం
బొబ్బిలి – వేణుగోపాల స్వామి దేవాలయం
సరిపల్లి
పుణ్యగిరి – శివాలయం
బలిజిపేట – వేంకటేశ్వర స్వామి దేవాలయం
నారాయణపురం – నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
సాలూరు – పంచముఖేశ్వరాలయం.

six types of schools in AP -రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలలు

There will soon be six types of schools in the state

Decision in line with national education policy

Establishment of high school plus junior colleges

రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిర్ణయం

జూనియర్‌ కళాశాలలతో హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటు
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత… ఇలా మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. త్వరలో ఇవి ఆరు రకాలుగా మార్పు చెందనున్నాయి. పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 ప్రవేశ పెట్టడం, జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురాబోతోంది. అంగన్‌వాడీలు- ప్రాథమిక బడులు- ఉన్నత పాఠశాలలకు మధ్య ఉన్న దూరానికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తోంది.
కొత్త విధానంలో పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు ఆరు రకాల పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి.
* అంగన్‌వాడీలను శాటిలైట్‌ ఫాండేషన్‌ పాఠశాలలుగా మార్పు చేస్తారు. ఇక్కడ పీపీ-1, 2 మాత్రమే బోధిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రతి ఆవాసంలోనూ వీటిని ఏర్పాటు చేస్తారు.
* పీపీ-1, 2, ఒకటి, రెండు తరగతులు బోధించే బడులను ఫౌండేషన్‌ పాఠశాలలుగా పిలుస్తారు. విద్యార్థుల ఆవాసాలకు కిలోమీటరులోపు దూరంలో ఇవి ఉంటాయి. ఉన్నత పాఠశాలలకు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి, హైస్కూళ్లలో కలుపుతారు. మిగిలే 1, 2 తరగతులకు అదనంగా పీపీ-1, 2 ప్రారంభిస్తారు.
* ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పీపీ-1, 2 ప్రారంభించి, వీటిని ఫౌండేషన్‌ ప్లస్‌ బడులుగా మారుస్తారు. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉంటాయి.
* ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ప్రీహైస్కూళ్లు రానున్నాయి. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-7 తరగతులు ఉంటాయి.
*హై స్కూల్ …  ప్రస్తుత ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు ఉండగా… ఇకపై 3-10 తరగతులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉన్నత పాఠశాలలకు సమీపం లేదా అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసి, ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు.
*  హై స్కూల్ ప్లస్…. విద్యార్థుల డిమాండును అనుసరించి ప్రతి మండలానికి ఒకటి/రెండు జూనియర్‌ కళాశాలలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని కళాశాలలను దూరాన్ని అనుసరించి పాఠశాలల ప్రాంగణానికి తరలిస్తారు. 3-12 తరగతులు ఏర్పాటు చేసి, హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తారు.

 

Sweet memory – 1st class telugu in our time book

మధుర జ్ఞాపకం…మనం చదువుకున్న ఒకటో తరగతి తెలుగు వాచకం. అనుకోకుండా దొరికి బాల్యాన్ని గుర్తు చేసింది.

Download….1st Telugu Book

*✖️✔️Telugu Spelling Game – పిల్లల లో ,పెద్దలలో తెలుగులో రాయడం లో తప్పులు సరిచేయటంకు…. ఒక గేమ్….! తప్పొప్పుల ఆట చివరివరకంటా ఆడండి. మీ score ఎంతో చెక్ చేసుకోండి…*

Lockdown, weekend! A little time to go, a little bit to sharpen your Telugu… It is a challenge !!

Go to this link and play until the end of the game. Check your score …

కింది తప్పు ఒప్పుల ఆట ఆట ఆడండి….

*???? PSchool- ???? Primary School children activities* *ఖాళీ సమయం లో మీ పిల్లల స్కిల్స్ పెంచుకొనేటందుకు చక్కని ఉపయోగం…*

Pschool Online Learning English and Mathematics Playing Games – Check here

Its Time to Learn Online now due to Corona Lockdown. There are many websites which are teaching Online through their websites and Apps. Here we are bringing to you today Pschool, a website which is helping the kids up to 5th standard to learn English and Mathematics. I have gone through the Material in the website and found that it is very good content for the Primary school children to learn Maths and English. www.pschool.in showcase has Writing Reading Grammar Vocabulary Quick Maths Clock Draw and Drop Sudoku Crossword and Memory. The content is in the website is very useful to the beginers as well as elementary school level that is up to 8th Class

Pschool.in Showcase Content Details

Chandamama – classic Indian monthly magazine for children- Now available from 1947 to 2012 In English and Indian Languages.. Download here

Chandamama – classic Indian monthly magazine for children- Now available from 1947 to 2012 In English and Indian Languages ..Download
Chandamama – classic Indian monthly magazine for children- Now available from 1947 to 2012 In English and Indian Languages ..Download

Chandamama was a classic Indian monthly magazine for children, famous for its illustrations. It also published long-running mythological/magical stories that ran for years. Originally, “Chandamama” was started in Telugu by B.Nagi Reddy and Chakrapani, noted Telugu Film Producer’s.

Chandamama website boos from 1947 to 2012 in Indian Languages
www.chandamama.in

Download…chandamama books .1953 to 2012

ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం

Know your phone radiation / SAR Status _ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం
ఫోన్‌లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి మార్గం

సహజంగా ప్రతీ ఫోన్‌లో స్పెసిఫిక్‌ అబ్జ్జార్‌ప్షన్‌ రేట్‌ (సార్‌) అని ఒక ప్రమాణం ఉంటుంది. అది ఇండియాలో 1.6 వాట్స్‌ పర్‌ కేజీ ఉంటుంది. మీ ఫోన్‌ తప్పనిసరిగా ఆ పరిమితికి లోబడి ఉండాలి. మీ ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన కమాండ్‌ జారీ చేయడం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి *#07# అనే బటన్లు ప్రెస్‌ చేయండి. వెంటనే స్ర్కీన్‌ మీద మీ ఫోన్‌లో ఉన్న సార్‌ వేల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. అది పైన చెప్పబడిన 1.6 వాట్స్‌ పర్‌ కేజీకి లోబడి ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని చైనా కంపెనీలు తయారు చేసే ఫోన్లు అంతకన్నా ఎక్కువ రేడియేషన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి

Teacher Logo – Fact check -టీచర్స్ లోగోను సుప్రీంకోర్టు ఆమోదించిందా.. ఇదీ నిజం..!

టీచర్స్ కంటూ ప్రత్యేకంగా ఓ లోగో వచ్చేసిందని… ఇకపై దాన్ని టీచర్స్ తమ వాహనాలపైనా, నేమ్ బోర్డ్స్ పైనా వాడచ్చంటూ సోషల్ మీడియాలో ఓ లోగో విపరీతంగా వైరల్ అవుతోంది. సుప్రీం కోర్టు కూడా దీన్ని ఆమోదించిందని డాక్టర్స్, లాయర్లు లాగా టీచర్లు కూడా ఇకపై వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన లోగోను తమ కార్డ్స్ పైన ముద్రించవచ్చని ట్విట్టర్, వాట్సప్, ఫేస్ బుక్ లలో వైరల్ అవుతోంది. ఆ లోగో మీద అరచేతులు, బుక్, పెన్, సూర్యుడి బొమ్మ ఉంది.. అలాగే ‘I want, I can, I will ‘ అన్న పదాలు ఉన్నాయి.

దీంతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ‘టీచర్లూ.. మీకు శుభాకాంక్షలు.. ఇకపై టీచర్లు కూడా లోగోని తమ తమ వాహనాలపై గర్వంగా వేయించుకోవచ్చు..
దేశాన్ని నిర్మించే(nation builder) గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు’ అంటూ పలువురు ట్వీట్ చేశారు. కొందరు ఈ లోగో నిజమేనేమో అని నమ్మేశారు.
దీంతో గూగుల్ లో ఆ ఇమేజ్ ను ఉంచి రివర్స్ సెర్చ్ చేయగా ‘Teachers logo for vehicles’ అనే కీవర్డ్స్ కనిపించాయి. అంతేకాదు ఈ లోగో 2017 నుండి ఆన్ లైన్ లో వైరల్ అవుతూనే ఉంది. ట్విట్టర్ లోనే కాదు ఫేస్ బుక్ లో కూడా దీన్ని పలువురు షేర్ చేయడం జరిగింది.

ఈ లోగోను మొదట అఫీషియల్ గా విడుదల చేసింది లూధియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే వ్యక్తి. 


ఆయన పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగానూ, ప్రధానోపాధ్యాయుడిగానూ పని చేశారు. తన ఫేస్ బుక్ పేజీలో టీచర్స్ లోగో ను రూపొందించింది తానేనని చెప్పుకొచ్చారు. అలాగే తన లోగోను సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ను అందులో పోస్టు చేశాడు. సుప్రీం కోర్టు ఆయన రూపొందించిన టీచర్స్ లోగోను ఆమోదించడం మాత్రం పచ్చి ‘అబద్ధం’.

నిజమెంత:
ఈ లోగో గురించి సుప్రీం కోర్టు ఎటువంటి అధికార ప్రకటనను చేయలేదు. సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ను చూస్తే ప్రతి ఒక్కరికీ ఆ విషయం స్పష్టమవుతుంది. PIB Fact Check కూడా దీన్ని ఫేక్ న్యూస్ గా చెప్పుకొచ్చింది. అఫీషియల్ లోగో అన్నది పూర్తిగా తప్పుడు వార్త అని PIB Fact Check పేజీ కొట్టి పారేసింది.

Records ,Registers -ఏ records ఎప్పటివరకు భద్రపరచాలి

Records ,Registers -ఏ records ఎప్పటివరకు భద్రపరచాలి

Download…… copy

Health

సినిమా