అంటే కేవలం, హీరో, హీరోయిన్, దర్శకుడు మాత్రమే కాదు ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా పేక్షకులను మెప్పిస్తున్నారు. ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఆయన పేరు వై. కాశీ విశ్వనాథ్. ఈయన చాలా ల్లో తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నచ్చావులే లో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. ఈ తోనే ఆయన నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు కాశీ విశ్వనాథ్. ఇప్పటివరకు ఆయన వందకు పైగా ల్లో నటించాడు. అయితే ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన దర్శకుడు కూడా.
నటుడిగా ఎన్నో ల్లో నటించి మెప్పించారు కాశీ విశ్వనాథ్. హీరో, హీరోయిన్స్ తండ్రిగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. నటుడిగా లు చేయకముందు కాశీ విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్గా లు చేశాడు. ఆయన సుమారు 25 లకు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా.. లకు కో డైరెక్టర్ గా చేశారు. చాలా మంది దర్శకుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది ఆయనకు.. అంతే కాదు కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తన ప్రతిభను కూడా చాటుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన కు ఆయన దర్శకత్వం వహించారు. అప్పటిలో ఆ సెన్సేషనల్ హిట్.. ఆ మూవీ మరేదో కాదు నువ్వులేక నేను లేను.
2002 లో విడుదలైన నువ్వు లేక నేను లేను భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ లో అప్పటి లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా చేశారు. అలాగే లయ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ అందమైన ప్రేమ కథకు వై. కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో డి. రామానాయుడు సమర్పణలో నిర్మించారు. అలాగే ఈ కు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఈ తర్వాత తొలి చూపులో అనే కు కూడా విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన దర్శకత్వం వైపు వెళ్ళలేదు, నటుడిగా మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నువ్వులేక నేను లేను అనే బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ ఈయనే అని చాలా మందికి తెలియదు.
































