కొనాలంటే ఇప్పుడే కొనేయండి- మరింత పడిన బంగారం ధర.. వెండి కూడా!

www.mannamweb.com


Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 62,990కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 63,00గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,29,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,299గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 68,720కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,87,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,872గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,140గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,870గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 62,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 68,720గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,970గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 62,990గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 68,720గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 62,990గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,720గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,040గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 68,770గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 62,990గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,720గా ఉంది.

బంగారంపై కస్టం డ్యూటీ తగ్గించడం, ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,440గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 84,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 84,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,400.. బెంగళూరులో రూ. 84,150గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 తగ్గి.. రూ 25,240కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,290గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,240గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)