విజయ్‌ సభలో తొక్కిసలాట..30 మంది మృతి..స్పాట్‌లో ..

 తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ నిర్వహించిన రోడ్‌ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.


22 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కసలాట జరిగిన వెంటనే విజయ్ అర్థంతరంగా తన ప్రసంగాన్ని ముగించివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.