సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?:డీఎస్సీ నోటిఫికేషన్పై హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందన...