పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..

www.mannamweb.com


వర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్..

కొన్నాళ్లపాటు తన లకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ లు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రాల్లో వన్ ఆఫ్ ది మూవీ గబ్బర్ సింగ్. ఈ ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ ను రీరిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు అనుశ్రీ ఫిలిమ్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్లు పవన్ ల విడుదలకై ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పక్కా స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. 2012లో రిలీజ్ అయిన ఈ అప్పట్లో రూ.150 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పరమేశ్వర్ ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేశ్ ఈ ను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. పవన్ మేనరిజమ్, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ లో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ పై మరింత క్యూరియాసిటి కలిగించింది.