రైతులకు అదిరిపోయే శుభవార్త.. తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, నీటి కొరత కారణంగా చాలా చోట్ల వరి పంట ఎండిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులకు సహాయం చేయడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు పరిహారం అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంటల వివరాలను సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రామాలు, క్లస్టర్లలో ఎండిపోతున్న పంటల వివరాలను సేకరించాలని వ్యవసాయ శాఖ మండల అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More
































