ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 16 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను మంగళవారం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నియామకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- శ్రీమతి కుంచే జ్ఞానవేణి – ఎస్డీసీ, ఎన్హెచ్ 16, విశాఖపట్నం
- ఎం. రామ సుబ్బయ్య – ఎస్డీసీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే, సత్యసాయి జిల్లా
- కె. భవాని – డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం, పశ్చిమ గోదావరి జిల్లా
- కె. ఉమారాణి – డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం, వైఎస్ఆర్ కడప జిల్లా
- బి. నారాయణ – డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం, కృష్ణా జిల్లా
- టి. చిరంజీవి – హౌసింగ్ పీడీ, కర్నూలు జిల్లా
- డి. హుస్సేన్ సాహెబ్ – టీజీపీ హౌసింగ్ & స్పెషల్ కలెక్టర్, నెల్లూరు జిల్లా
- జి. మమ్మి – డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం, కాకినాడ జిల్లా
- పి. రామాంజనమ్మ – ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, వైఎస్ఆర్ కడప జిల్లా
- జి. సువర్ణమ్మ – టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్, తిరుపతి
- టి. సవరమ్మ – ఎస్డీసీ, తోటపల్లి బ్యారేజ్ యూనిట్-2, చీపురుపల్లి (విజయనగరం)
- కే. శ్రీనివాస్ – ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, గుంటూరు
- జిల్లేపల్లి మాధవి – పర్యాటక శాఖ అధికారి, విశాఖపట్నం జిల్లా
- శ్రీమతి బి. లీలారాణి – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (LA), SSP యూనిట్-IV, రాజంపేట
- పి. వెంకట రమణ – జనరల్ మేనేజర్, AP స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, విజయవాడ
- టి. వెంకట సునీల్ – డిప్యూటీ ఈఓ, టిటిడీ
ఈ బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక విధానాల ప్రకారం జరిగాయి.