మరణాన్ని ముందే గ్రహించే నెమళ్ళు: రోమాలు నిక్కబొడిచే సమాచారం

కుక్కపిల్లిఎలుకకాకివంటివితమంతటతామేసహజంగాచనిపోయిఉండటంమనంచూసిఉంటాంకానీమురుగభగవానుడివాహనంఅయిననెమలిఎక్కడైనాసహజంగాచనిపోయిఉండటంమీరుఎప్పుడైనా చూశారా ?


విషంపెట్టిలేదావేటాడబడిచనిపోయిననెమళ్లనుఅక్కడక్కడచూడవచ్చుకానీసహజంగామరణించిననెమళ్లనుచూడటంఅరుదు.

నెమళ్లకుసహజంగావయస్సుపెరిగిచనిపోవడానికిసరిగ్గా 48 రోజులముందే (ఒకమండలం), తమమరణతేదీసమయంక్షణంఅన్నీఖచ్చితంగాతెలిసిపోతాయటతెలిసినక్షణంలోనుండినెమలికొండపైఉన్నఏదోఒకమురుగన్ఆలయంలోఒకదాచినప్రదేశాన్నిఎంచుకునిఒకపూటఆహారంమరియుకొద్దిగానీరుమాత్రమేతీసుకుని, ‘మయిల్తుయిల్‘ అనేవ్రతాన్నిచేస్తుందటచివరిఒకవారంఏమీతినకుండాతాగకుండాశాంతంగాకూర్చుంటుందట.

అదిచనిపోవడానికిముందురోజుమాత్రంఒకగోమాతయొక్కగోమూత్రాన్నిఏడుచుక్కలుతాగుతుందనిచెబుతారుఅప్పుడునెమలికళ్ళల్లోనుండిఆరుచుక్కలకన్నీటిబిందువులనుభద్రంగాఒకబండరాయిబీటలోకివిడుస్తుందనిచెప్పబడుతుందితరువాతక్షణంబండరాయిబీటలుచేరుకునినెమలిదానిలోపలకూర్చునిపురివిప్పగా (తోకనువిప్పగా), బండరాయిదానినినొక్కగామొత్తంరోజునెమలి, ‘ఓంమురుగా‘ అనిఉచ్చరిస్తూనేతనప్రాణాన్నివదులుతుందనిచెప్పబడుతుంది.

పురి (తోకలేనిఆడనెమళ్ళుతమకన్నీటినివేపచెట్టుపైవదిలిఅదిబీటలుచేరుకోగానేఇదేవిధంగాకూర్చునిప్రాణంవదులుతాయటతెల్లటినెమళ్లుమాత్రంఆలయంలోనివేలవన్చేతిలోఉన్నవేలం (శూలంపైకిఎగిరివచ్చిపడితమనుతాముఅంతంచేసుకుంటాయనిచెబుతారుఅలావేలంలోమరణించేనెమళ్లుతరువాతక్షణంఎర్రటిఅరళిపూలదండగామారిమురుగన్కాళ్ళపైపడుతుందట!

అరుదైననిజాలన్నీచదువుతుంటే, 48 రోజులు – ఒకమండలం, 7 చుక్కలగోమూత్రం – ఓంశరవణభవయొక్కఏడుఅక్షరాలు, 6 చుక్కలకన్నీరు – ఆరుబైద్వీడు (మురుగన్యొక్కఆరుఆలయాలు), ఎర్రటిఅరళి – మురుగన్భగవానుడికిఇష్టమైనపువ్వువేపచెట్టు – వేలుండువినైయిల్లై (వేలంఉంటేకష్టంలేదు), వేలంలోమరణం – యామిరుక్కభయమేన్ (నేనుఉన్నప్పుడుభయంఎందుకుఅనేవిషయాలనుగుర్తుచేస్తున్నాయిఅందుకేదైవత్వంగలనెమలిమురుగన్‌కువాహనంగామాత్రమేకాకుండామనదేశానికిజాతీయపక్షిగాకూడాఉంది.

విధంగాతమమరణసమయంలోకూడాచాలాశాంతంగాప్రాణులకూఇబ్బందికలిగించకుండామురుగన్ఆలయంలోనేఉపవాసంఉండిప్రాణంవదులుతాయినెమళ్లుప్రమాదంలేదాఇతరకారణాలవలనచనిపోయేనెమళ్లనుఇతరనెమళ్లుపాముపుట్టదగ్గరకులాక్కొనివదిలివేస్తాయిశరవణస్వామికిప్రియమైనసర్పంకూడానెమలిశరీరాన్నిపుట్టలోకితోసిశరీరాన్నిమూసివేస్తుందిఇదిపూర్తిగానిజందీనిగురించిమయిలాడుతురైమయిల్సామిసిద్ధర్రాసిన, ‘మయిల్అగవల్‘ అనేపుస్తకంలోసమాచారంఉన్నట్లుగాచెప్పబడుతుంది.

మయిల్సామిసిద్ధర్పళనికొండపైఒంటికాలిపైతపస్సుచేసిమురుగన్నుండికోరుకున్నవరాలలోనెమళ్లుతమమరణస్థితినితెలుసుకునిఉపవాసంఉండిచనిపోవాలిదానిశరీరంఎవరికంటికీకనిపించకూడదుఅనేదిఒకటిపురివిప్పినప్పుడునెమళ్లకుశరీరంపులకించినట్లుగాదీనినిచదువుతున్నప్పుడుమనకుకూడారోమాలునిక్కబొడుస్తున్నాయా

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.