చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు

www.mannamweb.com


చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు

సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.

పాలకొల్లు నుంచి అమరావతి వెళుతుండగా మార్గమధ్య నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.