చీపురుతో వీధిని ఊడ్చిన సీఎం చంద్రబాబు

www.mannamweb.com


మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.