అందరి చూపు ఆ సినిమాపైనే.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న మూవీ.. దెబ్బకు రికార్డ్స్ బ్రేక్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఓ . ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ కు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.


స్టార్ హీరోహీరోయిన్స్, గ్లామర్ సాంగ్స్ లేకపోయినా థియేటర్లలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఈ ఏంటో తెలుసా..? అదే మహావతార్ నరసింహ. 2025 జూలై 25న విడుదలైన యానిమేటెడ్ ఇది. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ ను శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు.మహా విష్ణువు దశావతారాల ఆధారంగా దాదాపు పదేళ్లపాటు వరుసగా లు రూపొందించనున్నారు. ఈ యూనివర్స్ లో భాగంగా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ.

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ కు ప్రస్తుతం IMDBna 9.8 రేటింగ్ కలిగి ఉంది. ఇప్పటివరకు భారతీయ ల్లో అరుదైన విజయాన్ని సాధించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో 2డీ, త్రీడీ వెర్షన్స్ లో రిలీజ్ చేశారు. సుప్రసిద్ధమైన భక్త ప్రహ్లాదుడి కథతో ఈ మూవీ కథను రూపొందించారు. నివేదికల ప్రకారం ఈ ను కేవలం రూ.4 కోట్లతో నిర్మించగా.. మొదటి రోజే రూ.2.01 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.2.29 కోట్లు వసూలు చేసింది.

ఈ ఇప్పుడు భారతీయ లో అత్యంత శాశ్వతమైన పౌరాణిక ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. 2037 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో నరసింహ, పరశురాముడు, కృష్ణ, కల్కి వంటి అవతారాలను చూపించనున్నారు. వద్దే పదేళ్లల్లో విష్ణువు పది దైవిక అవతారాలను చూపించనున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.