ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


  • పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ – రాజేంద్రప్రసాద్
  • అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ – ఎస్‌.ఎస్‌.శ్రీధర్
  • ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి – ఎస్‌ శ్రీ శర్వాణన్
  • అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌ – ఎస్‌.శ్రీకాంతనాథరెడ్డి
  • శ్రీశైలం ప్రాజెక్టు టైగర్‌ సర్కిల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ – బి.విజయ్‌కుమార్‌
  • కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ కర్నూలు సర్కిల్‌ – బి.వి.ఎ.కృష్ణమూర్తి
  • రాష్ట్ర సిల్వికల్చరిస్ట్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అధికారిణి – ఎం.బబిత
  • డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఆఫ్‌ ఫారెస్ట్‌ – జి.జి.నరేంద్రన్‌
  • తిరుపతి డీఎఫ్‌వో – వి.సాయిబాబా
  • ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ – జి.విఘ్నేశ్‌ అప్పావు
  • నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌ – పి.వివేక్‌.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.