Janasena Chief Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) నుంచి ఆహ్వానం వచ్చింది. మే 22వ తేదీన జరగనున్న ఐరాస సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలని ఆ ఆహ్వానంలో ఉంది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. భారతదేశం తరఫున ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉందని.. అందులో పవన్ కల్యాణ్కు చోటు దక్కిందని తెలిసింది. ఐరాస సమావేశంలో పాల్గొనడం కోసం మే 20న పవన్ కల్యాణ్ న్యూయార్క్ కు వెళ్లనున్నట్లు తెలిసింది.
దేశం తరఫున కృషి చేస్తున్న నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటున్నారు. అలా ఆ నలుగురిలో పవన్ కల్యాణ్ కు అవకాశం వచ్చినట్లు తెలిసింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మే 11 సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మే 13 నుంచి జూన్ 3 వరకూ రాజకీయ నాయకులు అందరూ ఉత్కంఠతోనే కాస్త విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ కు మే 20న వెళ్తారని తెలుస్తోంది.
Related News
ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపు...
Continue reading
టమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్...
Continue reading
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్పై విమర్శల వర్షం కు...
Continue reading
ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు.
గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. ...
Continue reading
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్కు చిరంజీవి మద్దతుగా నిలిచారు. తొలిసారిగా జనసేన పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ చేశారు. ఓ సినిమా షూటింగ్లో ఉన్న చిరంజీవిని పవన్ ...
Continue reading
Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈసారి ఎలాగైనా వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దేదించాలి అనే ప్రణాళికతో టీడీపీ మరియు జనసేన కూటమిగా కలిసి ముందుకు వెళుతున్న సంగతి...
Continue reading
జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీఐ ఇవ్వడంపై రాష్ట్రీయ ప్రజా క...
Continue reading
గాజు గ్లాస్ సింబల్ నాదే అంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాస్. అవసరమైతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానంటున్నారు. "1998లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ...
Continue reading
Ireland Fan Letter To Pawan: జనసేన(Janasena) అధినేత పవన్కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత పార్టీ విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమాను అంచనాలు పెట్టుకున్నారు.
పార్...
Continue reading