ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించాలంటే కచ్చితంగా విమానాల్లో వెళ్లాల్సిందే. మరొక ప్రత్యామ్నాయం లేదు. కానీ సముద్ర తీర ప్రాంతం ఉండే దేశాలకు అయితే షిప్లలోనూ వెళ్లవచ్చు. గతంలో విమానాలు లేని సమయంలో పెద్ద పెద్ద ఓడల ద్వారానే రోజుల తరబడి ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసేవారు. అయితే మీకు తెలుసా..? 1950లలో లండన్ నుంచి కోల్కతాకు బస్సులను నడిపారు. అవును నిజమే. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1957లో ఆల్బర్ట్ ట్రావెల్స్ అనేక కంపెనీ వారు లండన్ నుంచి కోల్కతాకు, ఆస్ట్రేలియాకు బస్సులను నడిపారు. అయితే 1957వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన లండన్ నుంచి తొలిసారిగా కోల్కతాకు ఓ బస్సు బయల్దేరింది. అందులో 20 మంది ప్రయాణించారు. లండన్లోని విక్టోరియా కోచ్ స్టేషన్ వద్ద వారు ఆ బస్సు ఎక్కారు. టిక్కెట్ ధర అప్పట్లో 145 పౌండ్లు (దాదాపుగా రూ.13,644) ఉండేది. 5 రోజుల పాటు ఆ బస్సు ప్రయాణం చేసి లండన్ నుంచి కోల్కతాకు వచ్చింది. ఈ క్రమంలో ఆ రూట్లో అప్పట్లో మొత్తం 15 బస్సులను ఆల్బర్ట్ ట్రావెల్స్ కంపెనీ నడిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద...
ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే ...
ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, సరైనా ఎత్తు ఉందా, ఆస్తి ఉందా, ఉంటే ఎంతుంది.. అనేవి చూడరు.. అవన్ని సెకండరీ అవుతాయి. సభ్యసమాజం ఎంత నిరసన వ్యక్తం చేసినా ప్రేమలో ఉన్న జంటను కలవకుండా అడ...
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే త...
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగ...
చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. మెరుగైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సిందే, అంటున్నారు పాఠశాలల యాజమాన్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా...
ఇక లండన్ నుంచి కోల్కతాకు వచ్చే బస్సులు లండన్, బెల్జియం, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్గనిస్థాన్, వెస్ట్ పాకిస్థాన్ ల మీదుగా ఇండియాకు చేరుకునేవి. ఇండియాలో బస్సులు ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, బనారస్ మీదుగా ప్రయాణించి కోల్కతాకు చేరుకునేవి. అయితే అప్పట్లో తొలిసారిగా ఆ బస్సుల్లో ప్రయాణం చేసిన వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు నిజమా, కాదా అని వెరిఫై చేస్తే.. అవి నిజమేనని తేలింది. కాగా త్వరలోనే మళ్లీ అదే తరహాలో లండన్ నుంచి కోల్కతాకు బస్సులను తిప్పుతారని ఇప్పుడు మళ్లీ ప్రచారం అవుతోంది. టిక్కెట్ ధర రూ.15 లక్షలు ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తలు నిజం అవుతాయో, కావో చూడాలి.
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద...
ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే ...
ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, సరైనా ఎత్తు ఉందా, ఆస్తి ఉందా, ఉంటే ఎంతుంది.. అనేవి చూడరు.. అవన్ని సెకండరీ అవుతాయి. సభ్యసమాజం ఎంత నిరసన వ్యక్తం చేసినా ప్రేమలో ఉన్న జంటను కలవకుండా అడ...
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే త...
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగ...
చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. మెరుగైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సిందే, అంటున్నారు పాఠశాలల యాజమాన్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా...