Fraud- ICICI Bank Manager | భారత సంతతి అమెరికన్ మహిళ.. ఐసీఐసీఐ బ్యాంకులో మదుపు చేసిన రూ.13.5 కోట్ల సొమ్మును సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్వాహా చేశాడు.
వాటిని మోసపూరిత కార్యక్రమాల్లో ఖర్చు చేశాడని శ్వేతా శర్మ బీబీసీకి చెప్పారు. అమెరికాలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.13.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశానని, వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు బీబీసీకి శ్వేత శర్మ తెలిపారు. తన భర్తతో కలిసి భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్ ద్వారా సదరు బ్యాంకు మేనేజర్’ను కలుసకున్నట్లు చెప్పారు.
అమెరికాతో పోలిస్తే భారత్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల 5.5-6 శాతం వడ్డీ లభిస్తుందని బ్యాంకు మేనేజర్ నమ్మ బలికాడని శ్వేతా శర్మ చెప్పారు. కానీ, నాకు అతడు ‘ఫేక్ స్టేట్మెంట్లు, నా బ్యాంకు ఖాతా పేరిట ఫేక్ ఈ-మెయల్ ఐడీ నకిలీవి క్రియేట్ చేశాడని, బ్యాంకు నోటిపికేషన్లు ఏమీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలం (2019 సెప్టెంబర్-2023 డిసెంబర్) మధ్య తమ జీవితమంతా పొదుపు చేసిన రూ.13.5 కోట్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.16 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
కానీ గత నెలలో మెరుగైన రిటర్న్స్ కోసం పెట్టిన పెట్టుబడుల్లో ఆ మనీ తుడిచి పెట్టుకుపోయిందని అదే బ్యాంకుశాఖ మరో అధికారి చెప్పారని శ్వేతా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్యాంకు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐసీఐసీఐ అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులకు ఫిర్యాదు చేశామని, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారి ప్రతినిధి చెప్పారు.
Related News
ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బం...
Continue reading
నేటి కాలంలో అన్ని ఆన్లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్ వరకు కూడా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చేత...
Continue reading
కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల...
Continue reading
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.
ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా వి...
Continue reading
తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.
అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర...
Continue reading
తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వార...
Continue reading
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
Continue reading
వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణంతో ఉండగానే మట్టిలో పూడ్చేశారు. అటుగా వెళ్తోన్న ఓ ట్యాంకర్ డ్రైవర్ మట్టిలో ఏదో క...
Continue reading
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా మువీ ‘పుష్ప’ ఏ ముహూర్తాన విడుదలైందో గానీ.. నాటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల స్మంగ్లింగ్ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్ గూడ్...
Continue reading
మన ఇళ్లకి ఎవరైనా కన్నాలు వేస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తాం.. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే.. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఓ వ్యక్తి చోరీ చ...
Continue reading
రియల్ లైఫ్ స్టోరీస్ సినిమా కథలుగా మారుతున్నాయో. మూవీలను చూసి జనాలు తెలివి మీరిపోతున్నారో తెలియదు కానీ.. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్యర్యం వేయక మానదు. అప్పుడెప్పుడో తప్పిపోయిన పిల్ల...
Continue reading
Two helicopters crash: మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ ఈవెంట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు నేవీ హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. అయితే...
Continue reading