Telugodu : మరో నాలుగు రోజుల్లో దేశమంతటా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిగా మారిన రాజకీయాలు అంటే.. అవి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ హీట్ కనిపిస్తుంది. ఒకరి పై ఒకరు విమర్శలు, పార్టీ ప్రచారాలతో ఏపీ రాజకీయాలు దేశమంతటా వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రచారాలకు డిజిటల్ మీడియాని ఏపీ పొలిటిషన్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు.
ఈక్రమంలోనే కమర్షియల్ యాడ్స్ తో పాటు కొన్ని సినిమాలను కూడా తెరకెక్కించి జనాలు ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే వ్యూహం, శపథం, యాత్ర 2, వివేకం (వైఎస్ వివేకానందా బయోపిక్), తాజాగా తెలుగోడు. ఈ తెలుగోడు సినిమా చంద్రబాబు బయోపిక్ గా తెరకెక్కింది. ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అరెస్ట్ తోనే ఈ బయోపిక్ కథని స్టార్ట్ చేసారు.
పథకాలు, సంక్షేమాలతో పాటు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి, ఎన్నో వేల ఉద్యోగలు ఇచ్చి రాష్ట్ర ఎకానమీని పెంచడంలో చంద్రబాబు చేసిన విషయాలను, ఆయన విజనరీని చూపిస్తూ తెలుగోడు సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ సినిమాని డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. గంట పదిహేను నిముషాలు ఉన్న ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది చూసేయండి.
టీడీపీ ప్రతి ఏటా మే 27,28, 29 తేదీల్లో 'మహానాడు' నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు దేశం పార్ట...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశ...
Andhra Pradesh: అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Nai...
AP Elections 2024: ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! చంద్రబాబు పిలుపు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara ...
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎవరికి వారే జోరుగా ...
టమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్...
అమరావతి: పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల స...
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు కూడా వేశారు.
ఈ సందర్...
మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించ...
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బా...
టీడీపీ ప్రతి ఏటా మే 27,28, 29 తేదీల్లో 'మహానాడు' నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు దేశం పార్ట...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశ...
Andhra Pradesh: అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Nai...
AP Elections 2024: ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! చంద్రబాబు పిలుపు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara ...
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎవరికి వారే జోరుగా ...
టమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్...
అమరావతి: పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల స...
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు కూడా వేశారు.
ఈ సందర్...
మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించ...
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బా...