మాస్ రాజా రవితేజ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా లు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒక్క హిట్ పడితే .. నాలుగు లు ఫ్లాప్ అవుతున్నాయి.
చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మాస్ జాతర తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ తో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. బ్యాక్ టు బ్యాక్ లు చేస్తున్నాడు రవితేజ. ఇదిలా ఉంటే రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. చాలా మంది స్టార్స్ గా మారక ముందు కొన్ని ల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోలుగా మారారు.
అలాగే రవితేజ లో సైడ్ క్యారెక్టర్ చేసిన ఓ కుర్రాడు .. ఆతరువాత హీరోగా మారాడు. అంతే కాదు ఏ స్టార్ హీరో లో అయితే సైడ్ క్యారెక్టర్ చేశాడో అదే హీరో లో ఏకంగా గెస్ట్ రోల్ లో కనిపించాడు.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే.. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో ఈ పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో సిద్దూ చిన్న పాత్రలు చేశాడు.. ఆతర్వాత హీరోగా మారి వరుసగా లు చేస్తున్నాడు. డీజే టిల్లు తో మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్దూ.. టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే జాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇదిలా ఉంటే రవితేజ హీరోగా నటించినడాన్ శీను లో సిద్దూ జొన్నల గడ్డ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ లో అతను చిన్న సీన్ లో అలా కనిపించి ఇలా వెళ్ళిపోతాడు. ఆతర్వాత రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ లో ఏకంగా గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ లో ఓ ఫైట్ సీక్వెన్స్ లో సిద్దూ కనిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు రవితేజతో పాటు సిద్దూ కూడా వరుస లతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే తెలుసు కదా అనే తో రానున్నాడు..