Central Govt : వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ ఫారంలను ఏర్పాటు చేయడం వలన రైతులు వారి వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఆరోపణలు చేస్తుంటారు .
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటువంటి మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న భూ యజమానులకు వివిధ రకాల ప్రయోజనాలు అందించనున్నారు.అయితే విద్యుత్ చట్టం ప్రకారం రైతులు వారి యొక్క వ్యవసాయ భూమిలో ఎలక్ట్రిక్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లయితే మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హులవుతారు. ఇక ఈ ప్రయోజనాలను పొందేందుకు రైతులు తప్పనిసరిగా రాతపూర్వకంగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించిన 30 రోజుల తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోల్ రకం మరియు దాని శక్తిసామర్థ్యాల ఆధారంగా మీకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.
Central Govt : ఆర్థిక సహాయం…
Related News
Central Govt : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పథకాలలో గ్రామ సురక్ష యోజన పథకం కూడా ఒకటి.
అయితే ఈ పథకం కేవలం పొదు...
Continue reading
ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వే స్టేషన్లలో 100 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (PMBJK) ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది . లైసెన్స్ పొందిన వారిచే నిర్వహ...
Continue reading
దేశంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికసాయం అందించి పేదవారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ప్ర...
Continue reading
Lakhpati Didi Scheme Details : మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి పథకాలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయి...
Continue reading
Home Loan : బడుగు బలహీన వర్గాల కోసం, నిరుపేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస...
Continue reading
Central Government : చాలామంది ప్రజలకి సొంత ఇల్లు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తోంది.
క...
Continue reading
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్...
Continue reading
PM Kisan Yojana 2024 : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి.
...
Continue reading
RBI hikes UCBs Gold Loan limit: బంగారం అనేది ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, కష్ట సమయాల్లో సహాయపడే బాండ్ కూడా అనడంలో సందేహం లేదు. చాలా మంది తమ కష్టకాలంలో కొనుగోలు చేసిన బంగారాన్ని ...
Continue reading
Central Govt : ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్య వైద్య మరియు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుక...
Continue reading
మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్...
Continue reading
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో నిత్యం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టింది.
తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంత...
Continue reading
అయితే భూమిలో విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న రైతులు వారానికి 100 రూపాయలు పరిహారంగా పొందుతారు. అలాగే ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫారం లో ఏదైనా లోపం ఉన్నట్లయితే మరమత్తు ప్రక్రియను 48 గంటల్లోనే పూర్తి చేయాలి. అంతకుమించి ఆలస్యం జరిగినట్లయితే రైతులకు చట్టం కింద 50 రూపాయల వరకు పరిహారం అందుతుంది.
Central Govt : విద్యుత్ ప్రయోజనాలు
రైతులకు DP మరియు PL తో పాటు 2000 నుండి 5000 యూనిట్ల వరకు విద్యుత్ ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ సంస్థకు నిరాక్షేపణ సర్టిఫికెట్ జారీ చేసినట్లయితే కంపెనీ మరియు రైతుల మధ్య లీజ్ ఒప్పందం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇక ఈ ఒప్పందం ద్వారా రైతులు 2000 నుండి 5000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చు.
Central Govt : విద్యుత్ కనెక్షన్…
ఇంటి అవసరాలకు లేదా వ్యవసాయ అవసరాల కోసం కొత్త ఎలక్ట్రిక్ కనెక్షన్ కోరుకునే వారికి కంపెనీ నిర్వాహకులు ఉచితంగానే కనెక్షన్ ఇస్తారు. అయితే నిజానికి కొత్త కనెక్షన్ తీసుకోవడానికి 1500 నుండి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వారి ఆస్తులపై విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న యజమానులు సకాలంలో చర్యలు తీసుకోవడం వలన ఇలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.అయితే మొదట్లో వ్యవసాయ విద్యుత్ స్తంభాలు ఉండటం వలన రైతుల నుండి తీవ్రమైన ఆందోళనలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు, రైతులకు ఆర్థిక నష్టపరిహారం మరియు వివిధ ప్రయోజనాలను అందించడం ద్వారా ఇలాంటి ఆందోళనలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించిన పథకాల కోసం రైతులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రయోజనాలను పొందుతూ వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలతో విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా పొందవచ్చు.