ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఊహించలేము. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. అప్పటి వరకు తమతో ఉన్న వాళ్లు ఇక లేరని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టలేక పోతున్నారు. మరోవైపు అధిక స్పీడు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్ తన కొడుకును కాలేజీలో చేర్పించేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
ఆంధ్రప్రదేశ్ లోని కదిరి మండలం గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి (45) దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ టీచర్ ఉమామహేశ్వరి, దివాకర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కొడుకు జయదీప్ను శుక్రవారం ఉదయం తిరుపతి జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు బయలుదేరారు. కుమారుడిని కాలేజీల వదిలిన అనంతరం వారు కారులో తిరుగుపయనమయ్యారు.
ఇలా వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి కదిరి మండలం మొటుకుపల్లి సమీపంలోకి రాగానే కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త దివాకర్యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వారిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొడుకును కాలేజీలో చేర్పించేందుకు వెళ్లి తిరిగి వస్తూ టీచర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి ఉపాధ్యాయులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Related News
ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బం...
Continue reading
నేటి కాలంలో అన్ని ఆన్లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్ వరకు కూడా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చేత...
Continue reading
కొన్ని దొంగతనాలను చూస్తే వీళ్లేం దొంగలురా బాబు అనిపిస్తుంది. ఏ గ్రహం నుంచి వచ్చార్రా బాబు అనక మానరు. అలాంటి దొంగతనమే వెలుగుచూసింది హైదరాబాద్లో. ఓ చక్కటి ఫ్యామిలీలో.. భర్తను మిగిల...
Continue reading
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.
ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా వి...
Continue reading
తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.
అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర...
Continue reading
తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వార...
Continue reading
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
Continue reading
వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణంతో ఉండగానే మట్టిలో పూడ్చేశారు. అటుగా వెళ్తోన్న ఓ ట్యాంకర్ డ్రైవర్ మట్టిలో ఏదో క...
Continue reading
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా మువీ ‘పుష్ప’ ఏ ముహూర్తాన విడుదలైందో గానీ.. నాటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల స్మంగ్లింగ్ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్ గూడ్...
Continue reading
మన ఇళ్లకి ఎవరైనా కన్నాలు వేస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తాం.. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే.. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఓ వ్యక్తి చోరీ చ...
Continue reading
రియల్ లైఫ్ స్టోరీస్ సినిమా కథలుగా మారుతున్నాయో. మూవీలను చూసి జనాలు తెలివి మీరిపోతున్నారో తెలియదు కానీ.. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్యర్యం వేయక మానదు. అప్పుడెప్పుడో తప్పిపోయిన పిల్ల...
Continue reading
Two helicopters crash: మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ ఈవెంట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు నేవీ హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. అయితే...
Continue reading