భారతదేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఈ నూనె, సంవత్సరానికి 20 లక్షల మంది మరణాలకు హేతువు ఇదే

మీరు వంట చేసేటప్పుడు నూనెను తప్పకుండా వాడతారు. నూనె లేకుండా కూరగాయలకు రుచి ఉండదు. దాదాపు ప్రతి వంటకంలో నూనె అవసరం.


అయితే, ఈరోజు మనం ఒక రకమైన నూనె గురించి తెలుసుకుందాం, దానిని వాడటం వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కేరళ ఆయుర్వేదిక్ యూనివర్శిటీ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, ప్రతి సంవత్సరం 20 లక్షల మంది మరణాలకు కారణం రిఫైన్డ్ నూనె.

రిఫైన్డ్ నూనె వల్ల DNA డ్యామేజ్, RNA నాశనం, గుండెపోటు, హార్ట్ బ్లాకేజ్, బ్రెయిన్ డ్యామేజ్, పక్షవాతం, షుగర్, బీపీ, నపుంసకత్వం, క్యాన్సర్, ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, కిడ్నీ డ్యామేజ్, లివర్ పాడవడం, కొలెస్ట్రాల్, కంటి చూపు తగ్గడం, గర్భాశయ వ్యాధులు, వంధ్యత్వం, పైల్స్, చర్మ వ్యాధులు వంటివి వస్తాయి.

రిఫైన్డ్ నూనె ఎలా తయారు చేస్తారు?
గింజలను పొట్టుతో సహా నూనెగా తీస్తారు. ఈ ప్రక్రియలో నూనెలో వచ్చే మలినాలను తొలగించి, ఆ నూనెకు రుచి, వాసన మరియు రంగు లేకుండా చేయడానికి రిఫైన్ చేస్తారు.

వాషింగ్: వాష్ చేయడానికి నీళ్లు, ఉప్పు, కాస్టిక్ సోడా, గంధకం, పొటాషియం, యాసిడ్ మరియు ఇతర ప్రమాదకరమైన యాసిడ్లను ఉపయోగిస్తారు, తద్వారా మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియలో తారులాంటి చిక్కటి వ్యర్థ పదార్థం బయటకు వస్తుంది. దానిని టైర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ యాసిడ్ల వాడకం వల్ల నూనె విషంగా మారుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.