కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది.
చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్ల (అడ్ హాక్ బోనస్లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది .
Related News
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 50 శాతానికి పెరిగింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. పెరిగిన డియర్నెస్ అలవెన్స్ ఏప్రిల్ నుంచి చెల్లిం...
Continue reading
డియర్నెస్ అలవెన్స్ (డీఏ పెంపు)లో 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందున మార్చి నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనూహ్యంగా అనుకూలంగా మారింది. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో ఇ...
Continue reading
DA Hike:7వ వేతన సంఘం ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతానికి డీఏ పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర మ...
Continue reading
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో నిత్యం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టింది.
తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంత...
Continue reading
FASTag KYC Deadline : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల వాహనాల కోసం ‘వన్ వెహికల్ వన్ ఫాస్ట్ట్యాగ్’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఇకపై ఒకే ఫాస్ట్ ట...
Continue reading
న్యూ ఢిల్లీ: ఒకటవ తరగతిలో ఆడ్మిషన్ పొందాలంటే ఆరేళ్ల వయస్సు కనీసంగా ఉండాలని కేంద్రం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2024-25 విద్యాసంవత్సరం నుండి ఈ విధానాన్ని అమల...
Continue reading
దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారు, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తమ చదువును మధ్యలోనే వదిలివేయవలసి వస్తుంది.
ఈ నేపథ్యంలో బలహీన వర్గాల యువత ...
Continue reading
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోక్సభ ఎన్నికల ముందు.. నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 1 లక్ష మందికి పైగా అభ్యర్థులక...
Continue reading
నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షల...
Continue reading
Free Sewing Machine Scheme 2024: Online Apply india.gov.in
- ఉచితంగా కుట్టుమిషన్, పెట్టుబడికి రూ.20వేలు .. ఇలా అప్లై చేసుకోండి
Free Sewing Machine : మీకు 'ఉచిత కుట్టు మిషన్ పథకం' ...
Continue reading
PM Vishwakarma is a government program started by the Prime Minister on September 17, 2023, to help people who work with their hands and tools, such as artisans and craftspeople.
...
Continue reading
7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 31న డీఏ పెం...
Continue reading
దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి.