ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, సరైనా ఎత్తు ఉందా, ఆస్తి ఉందా, ఉంటే ఎంతుంది.. అనేవి చూడరు.. అవన్ని సెకండరీ అవుతాయి. సభ్యసమాజం ఎంత నిరసన వ్యక్తం చేసినా ప్రేమలో ఉన్న జంటను కలవకుండా అడ్డుకోలేకపోతున్నారు. ఇక అలాంటిదే ఒకటి జరిగింది. ఈ లేటేస్ట్ లవ్ స్టోరీని ఓ అద్భుతం అని అంటున్నారు కొందరు నెటిజన్స్. విషయానికి వస్తే.. పాకిస్థానీ జంటకు సంబంధించిన కథ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్కు చెందిన ఓ వైద్యురాలు తాను పనిచేసే ఆసుపత్రిలోనే స్వీపర్తో ప్రేమలో పడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
ఈ డాక్టర్ పేరు కిశ్వర్ సాహిబా, ఆమె భర్త పేరు షాజాద్. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం, షాజాద్ తన పనిని చాలా అంకితభావంతో చేసేవాడని, ఇది నన్ను మంత్రముగ్ధులను చేసింది అని పాకిస్థానీ మహిళా డాక్టర్ కిశ్వర్ చెప్పారు.
ఆయన పని తీరు చూసి.. నేను వెంటనే షాజాద్కి ప్రపోజ్ చేశాను. మొదట్లో, షెహజాద్ నా ప్రతిపాదనకు ఆశ్చర్యపడి, దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు. అయితే తర్వాత కిష్వర్ ప్రేమను నమ్మి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక షెహజాద్ చేసే పనిని ఆసుపత్రిలోని ఇతర వ్యక్తులు ఎగతాళి చేసేవారు. అటువంటి పరిస్థితిలో ఈ జంట తమ ఉద్యోగాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. షాజాద్ ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాడు, కిశ్వర్ స్వతంత్రంగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తోంది. సొంతంగా మంచి క్లినిక్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ జంట.
కిశ్వర్, షెహజాద్ల ఈ ప్రేమకథ ఇప్పుడు వైరల్ అవుతోంది, అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు.. ఈ లవ్ స్టోరీ 2022 లో జరిగింది. ఓ యూట్యూబ్ ఇంటర్వూలో షాజాద్ మాట్లాడుతూ.. నేను అదృష్టవంతుడిని తెలిపాడు.. తాను ముగ్గురు వైద్యుల కార్యాలయాల్లో, గదులు శుభ్రం చేస్తూ, టీ ఇచ్చేవాడినని.. ఒకరోజు కిశ్వర్ తన ఫోన్ నంబర్ అడిగారని, ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటి వరకు ప్రపంచంలో గణితశాస్త్రానికి సంబంధించి చాలా అరుదైన ఆవిష్కరణలు జరిగాయి. ప్రఖ్యాత మ్యాథమెటీషియన్లు కొన్ని సంఖ్యల ప్రత్యేకతను వివరించారు.
వీటికి ఆ గణిత శాస్త్రవేత్తల పేర్...
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద...
ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే ...
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే త...
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగ...
చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. మెరుగైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సిందే, అంటున్నారు పాఠశాలల యాజమాన్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా...
ఇప్పటి వరకు ప్రపంచంలో గణితశాస్త్రానికి సంబంధించి చాలా అరుదైన ఆవిష్కరణలు జరిగాయి. ప్రఖ్యాత మ్యాథమెటీషియన్లు కొన్ని సంఖ్యల ప్రత్యేకతను వివరించారు.
వీటికి ఆ గణిత శాస్త్రవేత్తల పేర్...
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో ప్రేమ జంటల రొమాన్స్ తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే ఈ సారి మెట్రోలో కాకుండా ఏకంగా పబ్లిక్ రవాణ...
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
అయితే.....
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల అధికారులకు చిక్కకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియో...
ప్రస్తుతం డిజిటల్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువైపోయారు. కొంతమంది కేవలం యూట్యూబ్ వంటి వాటిని కెరీర్ గా మలుచుకుని కళ్లు చెదిరే మొత్తాలు రాబడుతున్నారు.
మీరు ఆకట...
Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని ...
కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్...
Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద...
ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే ...
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే త...
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగ...
చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. మెరుగైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాల్సిందే, అంటున్నారు పాఠశాలల యాజమాన్యం. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా...