Paytm: పేటీఎం వినియోగదారులకి భారీ షాక్.. ఆ డేట్ నుంచి యాప్ క్లోజ్..!

Paytm: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పేటియం మరియు ఫోన్ పే లను వాడుతున్నారు. ఈ సదుపాయాలు వచ్చిన తరువాత చేతులో ఒక్క రూపా కూడా ఉంచుకోవడంలేదని చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరూ తమ బ్యాంకులలో దాస్తూ తమకి కావాల్సినప్పుడు ఫోన్ పే లను వాడుతున్నారు. ఇక ఫోన్ పే వినియోగదారులకి ఏ చిక్కు లేకపోయినా పేటియం వినియోగదారులకి మాత్రం భారీ షాక్ తగిలింది.
Paytm app will be closed on March 15.
మీరు పేటీఎం యాప్ ని వాడుతున్నారా? మీరు వాడకపోయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వాడుతూ ఉంటే వారికి ఈ సమాచారాన్ని అందించండి. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం యాప్ క్లోజ్ కానుంది. మీరు ఫిబ్రవరి 29 తరువాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అప్పటివరకు మీ బ్యాంకులో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదా విత్డ్రా అయినా చేసుకోండి. ఫిబ్రవరి 29వ తారీకు వరకు మీకు ఎవరైనా డబ్బులు వేసిన వస్తాయి.
కానీ ఫిబ్రవరి 30 నుంచి మాత్రం మీకు ఎవరు డబ్బులు వేసిన రావు మీరు కూడా వేసిన డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ అవ్వవు. 29 తరువాత రిఫండ్స్ మరియు బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అట్లాంటివి మాత్రమే ఫిబ్రవరి 29 అనంతరం కూడా వస్తాయి. అంతేకానీ మీకు ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే అవి మీకు రావు. మార్చ్ 15 అనంతరం ఈ యాప్ ని టోటల్గా క్లోజ్ చేసైనున్నారు.
ఎందుకు పేటీఎం ని ఆర్బిఐ క్లోజ్ చేస్తుంది అంటే.. పేటీఎం అధికారులు కస్టమర్స్ ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా బెనిఫిట్స్ డాక్యుమెంట్స్ లాంటివి సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. అందువల్ల పేటీఎం యాప్ ని క్లోజ్ చేసేయనున్నారు ఆర్బిఐ. ఇక ఈ విషయాన్ని ఓ నోట్ ద్వారా అనౌన్స్ చేశారు. అందువల్ల ఫిబ్రవరి 29 లోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేసుకోండి.