PM Kisan Yojana 2024 : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి.
కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నారు. అయితే పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.
PM కిసాన్ యోజన e-KYC ప్రాసెస్ ఎలా చేయాలి..?
Related News
Lakhpati Didi Scheme Details : మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి పథకాలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయి...
Continue reading
Home Loan : బడుగు బలహీన వర్గాల కోసం, నిరుపేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస...
Continue reading
Central Government : చాలామంది ప్రజలకి సొంత ఇల్లు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తోంది.
క...
Continue reading
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్...
Continue reading
RBI hikes UCBs Gold Loan limit: బంగారం అనేది ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, కష్ట సమయాల్లో సహాయపడే బాండ్ కూడా అనడంలో సందేహం లేదు. చాలా మంది తమ కష్టకాలంలో కొనుగోలు చేసిన బంగారాన్ని ...
Continue reading
Central Govt : వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ ఫారంలను ఏర్పాటు చేయడం వలన రైతులు వారి వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఆరోపణలు చేస్తుంటారు .
అయితే తాజాగా...
Continue reading
Central Govt : ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్య వైద్య మరియు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుక...
Continue reading
మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్...
Continue reading
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో నిత్యం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టింది.
తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంత...
Continue reading
కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
సేంద్రీ...
Continue reading
జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లా పామర్రులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా...
Continue reading
Central Govt interest free loans To AP Farmers: ఏపీలోని రైతులు కేంద్రం శుభవార్త చెప్పింది. వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలలో వచ్చి...
Continue reading
రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.
తర్వాత బయోమెట్రిక్ ద్వారా సులభంగా e-KYC పూర్తి చేయవచ్చు.
అనేక బ్యాంకుల్లో PM కిసాన్ యోజన కోసం E-KYC అందుబాటులో ఉంది.
ఇది కాకుండా రైతు కావాలనుకుంటే అతను PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) ద్వారా సులభంగా ఈ-కేవీసీని పొందవచ్చు.
ఇందులో ఈ-కేవైసీ ఓటీపీ ద్వారా జరుగుతుంది.
ప్రభుత్వం ప్రారంభించిన PM కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా E-KYC సులభంగా చేయవచ్చు.