ముఖ్యమంత్రిపై రాయి దాడి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?

ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయి విసిరిన దుండగుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రాయి విసిరిన దుండగుడిని రౌడీషీటరుగా గుర్తించారు. పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. సిఎం యాత్రను కిలోమీటరు దూరం నుంచి వాళ్లు అనుకరిస్తూ వచ్చినట్లు సమాచారం. ఘటన జరిగిన స్కూల్‌ – గంగానమ్మగుడి మధ్య ఉన్న గోడ ప్రాంతంలోని ఓ చెట్టు మాటు నుంచి రాయి విసిరినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *