YCP Jagan : సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. 24 మంది సస్పెండ్!

www.mannamweb.com


YCP Jagan : సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. 24 మంది సస్పెండ్!

Chittoor : వైసీపీ (YCP) నుంచి టీడీపీ (TDP) లోకి చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు