ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
దీంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్...
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ...
తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.
అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థంకాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశ...
విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమ...
ప్రస్తుతం దేశమంతాటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ సందడి మొదటి కానుంది. జూన్ 2 నుండి పొట్టి వరల్డ్...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్య...
ఏపీలో పలు చోట్ల అల్లర్లు కొనసాగుతున్నాయి.మే 13న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. వైసీపీ, టీడీపీ నాయకులు కొట్టుకున్నారు.
ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన చాలా మందికి గాయాలయ్య...
Bettings on Ap Elections: ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఓటర్లు కూడా గతంలో ఎన్నడూ లేనంత చైతన్యంగా పోలింగులో పాల్గొన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది.
...
తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వార...