పలితాలు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే , ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

ఏపీ ఎన్నికల ఫలితాలపై (Election Results) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గత...

Continue reading

AP Government: ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్

ఢిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండ...

Continue reading

Chereddy Manjula : ‘పిన్నెల్లి’కి వీరనారిలా ఎదురు నిలిచి. నుదుటిపై తీవ్ర గాయమైనా బెదరకుండా బూత్‌లోనే విధులు

'రిగ్గింగ్‌ను అడ్డుకోవాలనే ఏజెంట్‌గా కూర్చున్నా' ప్రాణం పోయినా.. అరాచకాలను ఎదుర్కొవాలనుకున్నా..వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ చేరెడ్డి మంజుల ఈనాడు, అమరావతి: 'మా ఊళ్లో ప్రతి ఎ...

Continue reading

mParivahan App | ఈ యాప్స్ ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ వెంట లేకున్నా నో ప్రాబ్లం

MParivahan App | ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్.. కారు నడుపుతున్నారు. అయితే, వాహనాల యజమానులు రోడ్లపైకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ మరిచి...

Continue reading

AP Election 2024: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో...

Continue reading

క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప...

Continue reading

Pakistan: ‘భారత్‌ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర చర్చ!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్‌ ముస్తఫా కమల్‌.. భారత్‌ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్‌ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పా...

Continue reading

AP: పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

Delhi: నేడు ఏపీ సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా.. 13 తేదీన జరిగ...

Continue reading

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన శతాధిక వృద్ధుడు.. 102 ఏళ్ల వయసులోను తగ్గని హుషారు!

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన శతాధిక వృద్ధుడు.. 102 ఏళ్ల వయసులోను తగ్గని హుషారు! క్రికెట్ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులోను హుషారుగా కాళ్ల...

Continue reading

227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ షోకాజ్‌ నోటీసులు

నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షో...

Continue reading