మరో ఆరు రోజులు. నేటి(మంగళవారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జరిగే నాటికి.. కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఐదేళ్ళపాటు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకునేందుకు.. ఏపీలో పాలన మార్చ...
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో దొంగతనం పాల్పడిన ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్ల...
ఏపీ ప్రజలను కొద్దిరోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు...
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. దీనిప...
ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపు...
ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పథకాలకు డబ్బులు విడుదల చేయకుండా ఈసీ నిన్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ ...
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి...
ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.
రెండు సెషన్లలో పర...
ఏపీ రాజకీయాల్లో ఈసీ నిర్ణయాలు సంచలనంగా మారాయి. మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణను ముమ్మరం చేసింది. అటు ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధానంగా నేతల ప...