ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు పంపించింది ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్రం వీడాల్సి ఉంటుంది. గువహటి కేంద్రంగా ఆయన పని చేయనున్నారు.
అయితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కళ్లు, చెవులు మొత్తం రఘురామిరెడ్డే అని పోలీస్ వర్గా్ల్లో భాగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ డిస్కషన్గా మారింది. అయితే, రఘురామిరెడ్డి నియామకాన్ని ఆపేందుకు వైసీపీ కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, అది సాధ్యపడకపోవడంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారట.
Related News
విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమ...
Continue reading
సీఎం జగన్ శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు.
తాడేపల్లిలోని జగన్ నివాసంలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో ఈ చండీయాగం జరిగింది.
శ్రీ మహా రుద్ర నహిత రాజశ్...
Continue reading
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న మొన్నటివరకూ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, వ్యూహాలతో బిజీబిజీగా గడిపారు.
ఈ నేపథ్యంలో జగన్ కు ఆయన కుటుంబంతో గడిపేందుకు కూడా తీరి...
Continue reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) లండన్ పర్యటనపై (London Tour) నేడు సీబీఐ కోర్టులో (CBI Court) తీర్పు వెలువడనుంది.
యూకే వెళ్లేందుకు అన...
Continue reading
Cross Voting: కడపలో సంచలనం నమోదు కానుందా.. జగన్ ఆశలు సగమే నెరవేరనున్నాయా.. వైఎస్సార్ రక్తం పంచుకుని బిడ్డలకు ఓటర్లు తమ ఓటును కూడా పంచుతున్నారా..
ఔననే అంటున్నారు పరిశీలకులు. కడప ...
Continue reading
వేంపల్లె : ‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్ ఎంపీ అభ...
Continue reading
మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష...
Continue reading
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర...
Continue reading
కడప, మే 04: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మ...
Continue reading
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపో...
Continue reading
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రతీ సభలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారం ల...
Continue reading
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్...
Continue reading
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద కీలక కేసులో హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే.. రఘురామిరెడ్డి విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ పరిశీలకుడిగా అసోం పంపించేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.