EC Notics To AP CM Jagan: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభా ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఈఓకు కంప్లైంట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఆయన కంప్లైంట్లో పేర్కొన్నారు.
వర్ల రామయ్య కంప్లైంట్పూ స్పందించిన సీఈఓ ముకేశ్ కుమార్ మీనా జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. వీటిపై స్పందించకపోతే ఈసీ చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. ఇక నోటీసుపై సీఎం జగన్ ఎలా స్పందిదస్తారో వేచి చూడాలి.
కాగా పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారని.. 31 మంది వృద్ధుల మృతి కారణమయ్యారని బాబుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సాడిస్ట్ అని పేర్కొన్నారు. మదనపల్లి, పూతలపట్టులో జగన్ చంద్రబాబును పసుపతి అంటూ సంభోదించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఈఓ.. ఆదివారం సీఎం జగన్కు నోటీసు జారీ చేసింది.
Related News
Glass symbol: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. గాజు గ్లాసు గుర్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. కామన్ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును చేర్చింది కేంద్ర ఎన్నికల కమి...
Continue reading
మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు.
మంగళవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చ...
Continue reading
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల స...
Continue reading
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ జగన్ (CM Jagan) ప్రభుత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో జగన్ తిరి...
Continue reading
YS Vijayamma supports Jagan Or Sharmila : వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయల...
Continue reading
AP Volunteers Resign News(Local news andhra Pradesh): ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్ మారాయి. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం దూరంగా పెట్టింది.
...
Continue reading
Janasena List: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కూటమిలో భాగంగా ఈ పార్టీ 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
...
Continue reading
ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే...
Continue reading
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan ...
Continue reading
Andhra Pradesh News: ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లో ఉంటుందని అని అప్పట్లో ఓ సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయానికి సరిపోతుంది. ఇంకా ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తుకు అతికినట్టు ఉ...
Continue reading
YS Sunitha: వైఎస్ సునీత రాజకీయ ప్రకటన చేయనున్నారు.వచ్చే ఎన్నికల్లో పోటీపై తన నిర్ణయం ప్రకటించనున్నారు. ముఖ్యంగా కడప రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైన పరిణామం.
ఈనెల 15న వైఎస్ వివేకానంద ర...
Continue reading
ఏపి ప్రజలకు టీడీపీ-జనసేన కూటమి పార్టీలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ (Jayaho BC)బహిరంగ సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) బీసీ డిక్లరేషన...
Continue reading