దేశంలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎంత చేసినా వ్యవసాయం మాత్రం లాభసాటిగా మారడం లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. అయితే కష్టం చేసినా రైతు కన్నా మధ్యలో ఉండే దళారి, ఆ తర్వాత వ్యాపారి బాగుపడుతున్నారు.
అందుకే రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. అందులోనే భాగంగా రైతలకు తక్కు వడ్డీలకే రుణాలు ఇవ్వడం, పీఎం కిసాన్, రైతు బంధు, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ, రైతు బీమా వంటి పథకాలు తీసుకొచ్చారు.
అయితే తెలంగాణలో ప్రస్తుతం పీఎం కిసాన్, రైతు బంధు, రైతు బీమా, ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోంది. విత్తనాలపై సబ్సిడీ ఎప్పుడో ఎత్తేశారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న వేళ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ నాటికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల మేర రైతు రుణాలను పంపిణీ చేసింది.
ఈ రుణాలను రూ.22-25 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. అగ్రిటెక్ స్టార్టప్లకు కనీసం 10-15 సంవత్సరాల పాటు ప్రత్యేక ట్యాక్స్ డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది. రైతుల ఆదాయాలు పెరగాలంటే ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచాలని డిమాండ్ ఉంది. దీనిపై బడ్జెట్ లో ఏమైనా ప్రతిపాదనలు ఉండే ఛాన్స్ ఉంది.
Related News
కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
సేంద్రీ...
Continue reading
Central Govt interest free loans To AP Farmers: ఏపీలోని రైతులు కేంద్రం శుభవార్త చెప్పింది. వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలలో వచ్చి...
Continue reading
దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్య...
Continue reading
దేశంలో వ్యవసాయం చేసే అన్నదాతలకు నైరుతి రుతుపవనలే పెద్ద దిక్కు. ఈ రుతుపవనల మీదే 70 శాతం అందరూ అధారపడి ఉంటారు. కానీ, వీటిని నమ్ముకుంటున్నా అన్నదాతల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనవ...
Continue reading
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించి...
Continue reading
Toys : చైనీస్ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, యూరప్, ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు చైనీస్ బొమ్మలతో నిండి ఉన్నాయి. జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరంలో అంతర్జాతీయ టాయ...
Continue reading
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత ...
Continue reading
రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
న...
Continue reading
Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024 సమర్పణ జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఇది ఆమెకు వరుసగా 6వ బడ్జెట్ ...
Continue reading
పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా ``సామ్ బహుదూర్`` ప్రశంసలు అందుకుంటో...
Continue reading
7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 31న డీఏ పెం...
Continue reading
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ...
Continue reading
దేశీయంగా తయారు చేసిన ఎరువులపై సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పలు రకాల ఎరువులపై సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీని మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ.6 వేలను రూ.8 వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలను రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.