ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో ఆ సందర్భానికి తగిన వస్తువులను తీసుకువెళ్లి విశిష్టమైన బహుమతిగా ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అలవాటు.
ఆ అలవాటు ప్రకారమే ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించిన సమయంలో ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, నీటిని తెచ్చారు. అలాగే మోడీ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోను ఆయన ఏమిస్తారా? అనేది ఉత్కంఠగా చూడటం దేశప్రజలకు అలవాటుగా మారిపోయింది.
అయోధ్యలో ప్రధానమంత్రి చేతులమీదగా రాంలాలాను సత్కరించిన సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ప్రత్యేక వెండి పళ్లెంతో బాలరాముడి దగ్గరకు చేరుకున్నారు. పళ్లెంలో ఎర్రటి దుస్తులతో పాటు, వెండి గొడుగుతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆధ్యాత్మిక పరమైన వేడుకలు జరిగే సమయంలో దేవతలను అలంకరించడానికి, కీర్తించడానికి వెండి పందిరిని బహుమతిగా ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.
పూర్వకాలంలో మహారాజుల సింహాసనాలపై వెండి పందిరిని ఉంచేవారు. రాజుకు చిహ్నంగా రఘురాముడు ఉన్నాడు కాబట్టి అతనికి గౌరవ చిహ్నంగా ప్రధానమంత్రి మోడీ వెండి గొడుగును సమర్పించుకున్నారు. వెండి పందిరి అనేది శక్తిని సూచిస్తుంది. హిందూ మతంలోని దేవుళ్ల శక్తిని గొడుగు సూచిస్తుంటుంది. అందుకే ప్రతి ఆలయంలో శ్రీరాముడి విగ్రహంపై ఛత్రం ఉండి ఆయన వైభవాన్ని తెలియజేస్తుంటుంది. అలాగే శ్రీరాముడి రఘుకుల వంశాన్ని కూడా సూచిస్తుంటుంది. రాంలాల విగ్రహంలోని వెండి పందిరి కూడా శ్రీరాముడి ప్రకాశాన్ని, కీర్తిని తెలియజేస్తుంది.
Related News
బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు భారీ గుడ్న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ...
Continue reading
దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్య...
Continue reading
బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్కతాలోన...
Continue reading
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించి...
Continue reading
Toys : చైనీస్ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, యూరప్, ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు చైనీస్ బొమ్మలతో నిండి ఉన్నాయి. జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరంలో అంతర్జాతీయ టాయ...
Continue reading
బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అయోధ్య రామాలయం గురించి అందరికీ తెలిసిందే. దేశంలో ఎన్నో విగ్రహాలను ఏర్పాటు చేశ...
Continue reading
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత ...
Continue reading
రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
న...
Continue reading
పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా ``సామ్ బహుదూర్`` ప్రశంసలు అందుకుంటో...
Continue reading
7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 31న డీఏ పెం...
Continue reading
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ...
Continue reading
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. పదిహేను రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది.
ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్...
Continue reading