మనిషికి సంకల్పం ఉంటే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు. చాలా మంది తాము పేదరికంలో ఉన్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రులు లేరు అంటూ అనేక కారణాలు చెబుతుంటారు. ఇక ఇలాంటి కారణాలతో కొందరు లక్ష్యం వైపు అడుగులు వెయ్యకపోగా, మరికొందరు మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇంకొందరు మాత్రమే లక్ష్యం సాధించడమే శ్వాసగా పెట్టుకుని కఠోర తపస్సు చేస్తారు. చివరకు విజయం సాధించి.. ప్రపంచం తన గురించి మాట్లాడుకునే చాస్తారు. ఆ జాబితాకు చెందిన వ్యక్తే ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్ లో ర్యాంక్ సాధించాడు. మరి.. ఆయన స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఎంతోమంది యువత సివిల్ సర్వీసెస్ కోసం సన్నద్ధమవుతుంటారు. సివిల్స్ సాధిస్తే కీర్తి తో పాటు దేశానికి సేవ చేయొచ్చని భావిస్తుంటారు. చాలా మంది మొదటి ప్రయత్నంలో విఫలమైనా కూడా పట్టు వదలకుండా సివిల్స్ సాధించే వరకు ఏళ్ల కేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. మన దేశంలో సివిల్స్ కు ప్రాధాన్యత ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఏడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటుంది. సివిల్స్ సాధించాలని యువత బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాగే ఏపీకి చెందిన ఓ యువకుడు అంకితభావంతో చదివి సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ లో 780 ర్యాంక్ సాధించారు. అయితే అతడు విజయం సాధించడానికి పడిన కష్టం తెలిస్తే.. మాత్రం అందరు ఆశ్చర్య పడక మానరు. ఎంతో మంది తల్లిదండ్రులు ఉండి లక్షల్లు పోసి కోచింగ్ తీసుకున్న విజయం సాధించడంలో మాత్రం విఫలం అవుతుంటారు. కానీ కృష్ణారెడ్డిది బాల్యం అంతా కష్టాల కడలిలో సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. నానమ్మ దగ్గరే ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు. ప్రభుత్వ స్కూలు, కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆయన నానమ్మ కూరగాయలు అమ్ముతూ కృష్ణారెడ్డిని చదివించింది.
Related News
చిన్న ఉద్యోగి స్థాయి నుంచి కంపెనీలను ఏర్పాటు చేసేంత ఎదగటం అంటే అంత సులువు కాదు. ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే, దృఢ సంకల్పంతో అంకిత...
Continue reading
అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పా...
Continue reading
వేసవి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకొచ్చేది పుచ్చ, ఖర్బూజ. ఈ సీజన్ లో వీటిని సాగుచేసేన రైతులకు సిరుల పంటే. అందుకే చాలామంది రైతులు సీజనల్ గా వీటి సాగుచేపడుతుంటారు. ఈ కోవలోనే యూపీకు...
Continue reading
పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధ్యమే, చదువు అనేది మనలో సంస్కారాన్ని, క్రమశిక్షణను పెంచడానికి మాత్రమే అని నిరూపించాడు ఓ 26 ఏళ్ల కుర్రాడు. చదివింది పదో తరగతి, అయినా ఐటీ రంగంలో తనదైన శైలిల...
Continue reading
కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కరువు విలయతాండవం చేసేది. భూగర్భ నీటి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉండేవి.
తాగునీటికి కూడా అక్కడి జ...
Continue reading
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో త...
Continue reading
ఎవరైన పని చేయకుంటే వారిని గాడితో పోలుస్తుంటారు. ఏ పని చేయకుండా గాడిదలాగా తిరుగున్నాడంటూ తిట్టిపోస్తుంటారు. అయితే ఈ గాడిద మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో తెలుసా? సుదూర ప్రాంతాలకు బరువైన ...
Continue reading
Success Story: చాలా మందిలో తమ చుట్టూ చూస్తున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉంటుంది. ప్రధానంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలనిపిస్తుంది. అయితే దానిని ...
Continue reading
Donkey Farm in Gujarat: గాడిద పాలకు ఎంత డిమాండ్ (Demand For Donkey Milk) ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా చలికాలంలో వీటికి ఫుల్ గిరాకీ. ఆస్తమా వ్యాధికి ఇది చాలా మంచి ఔషధం అని చెబుతుంటార...
Continue reading
మహిళలు అన్ని రంగాల్లో మెరుస్తున్నారు. పురాతన పితృస్వామ్య సిద్ధాంతాలను కూల దోస్తున్నారు. మగ కోటలుగా పరిగణించే సంప్రదాయాలపై దాడి చేస్తున్నారు. అనాచారాలకు చరమ గీతం పాడుతూ ముందడుగు వేస...
Continue reading
కష్టపడి చదివితే సాధ్యం కానిదంటూ ఏమీ లేదంటున్నారు సివిల్స్ ఆలిండియా 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్. ఐదేళ్లు సివిల్స్ కోసం అహర్నిశలు శ్రమించారు.
ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు య...
Continue reading
కేరళకు చెందిన నాలుగో ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్కుమార్(PK Sidharth Ramkumar) తన విజయంతో కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ...
Continue reading
తన అమ్మ కష్టం చూసి..ఎలాగైన మంచి ఉద్యోగం పొందాలని కృష్ణారెడ్డి భావించారు. నానమ్మ, త్యాగం, కష్టాన్ని స్మరించుకుంటూ 780వ ర్యాంక్ సాధించారు ఉదయ్ కృష్ణారెడ్డి. అంతకంటే ముందు కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. అయితే 2019 సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ వైపు మళ్లారు. అలా మూడు సార్లు సివిల్స్ ప్రయత్న చేసి విఫలమయ్యారు. చివరకు 4వ ప్రయత్నంలే 780 ర్యాంక్ సాధించారు.